Saturday, April 24, 2021

COVID-19: 1,400 టన్నుల ఆక్సిజన్ ఇస్తారా ? లేదా ?, ప్రధానికి బీజేపీ సీఎం మనవి. లేదంటే !

చెన్నై: కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇక్కడ మా పరిస్థితి మరీ దారుణంగా ఉందని, అత్యవసర వైద్యసేవలకు ఆక్సిజన్ చాలా అవసరం ఉందని, వెంటనే మాకు 1,471 టన్నుల ఆక్సిజన్ పంపించి ఆదుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి మనవి చేశారు. బీజేపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32L5ENs

0 comments:

Post a Comment