దేశంలో కరోనా ఉద్ధృతి కాస్త తగ్గింది. నిన్నటి కంటే కాస్త తక్కువ కేసులు నమోదు కావడం దేశానికి కాస్త ఊరటనిచ్చింది. గత 24 గంటల్లో భారతదేశం యొక్క రోజువారీ కరోనావైరస్ వ్యాప్తిలోస్వల్ప క్షీణత కనిపించింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,23,144 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో భారతదేశం మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 1,76,36,307 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డాష్బోర్డ్ చూపించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sTQfVD
corona India: కాస్త తగ్గిన కోవిడ్ కేసుల ఉధృతి..దేశంలో తాజా కరోనా పరిస్థితి ఇదే!!
Related Posts:
దివాలా దిశగా అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్..అమ్మకానికి ఆస్తులున్యూఢిల్లీ: అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యునికేషన్ (ఆర్కాం) దివాలా తీసిందా... దివాలా తీసిన కేసులను వాదించే కోర్టుకు త్వరలో వెళ్లనున్నారా అంటే ఔననే … Read More
మద్యంతర బడ్జెట్ పై టీ కాంగ్రెస్ గరం గరం..! ఎన్నికల స్టంట్ గా అభివర్ణించిన నేతలు..!హైదరాబాద్ : రానున్న ఎన్నికల్లో ఓట్ల కోసమే కేంద్రం ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెట్టిందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కేంద్ర బీజేపి ప్రభుత్వం పై ద్వజమెత్తి… Read More
భూమా కుటుంబానికి ఏవీ సుబ్బారెడ్డి చెక్: నంద్యాల సీటు ఎవరికి : టిడిపి లో కొత్త పంచాయితీ..!కర్నూలు టిడిపి లో మరో పంచాయితీ మొదలైంది. జిల్లా టిడిపిలో వర్గ పోరు తారా స్థాయికి చేరింది. కోట్ల టిడిపిలోకి ఎంట్రీ పై కెఇ వర్గం అసంతృప్తితో ఉంది. … Read More
పవన్ పోటీ అక్కడి నుండేనా : పెరుగుతున్న ఒత్తిడి : జగన్ -పవన్ లక్ష్యం ఆ జిల్లానే..!జనసేన అధినేత పవన్ కళ్యాన్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. మరి ఎక్కడ నుండి బరిలోకి దిగుతారు. పవ న్ తమ నియోజకవర్గం నుండి … Read More
ఉద్యోగాలను కేంద్ర ప్రభుత్వం మరో రకంగా సృష్టిస్తోంది: అరుణ్ జైట్లీయూపీఏ హయాంలో సగటు ద్రవ్యోల్బణం 10శాతం ఉండగా ఎన్డీఏ హయాంలో అది 4.5 శాతానికి తగ్గిందన్నారు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ. దీని బట్టి చూస్తే మధ్యతరగతి వారి … Read More
0 comments:
Post a Comment