దేశంలో కరోనా ఉద్ధృతి కాస్త తగ్గింది. నిన్నటి కంటే కాస్త తక్కువ కేసులు నమోదు కావడం దేశానికి కాస్త ఊరటనిచ్చింది. గత 24 గంటల్లో భారతదేశం యొక్క రోజువారీ కరోనావైరస్ వ్యాప్తిలోస్వల్ప క్షీణత కనిపించింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,23,144 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో భారతదేశం మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 1,76,36,307 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డాష్బోర్డ్ చూపించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sTQfVD
Monday, April 26, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment