భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో భారత్ పరిస్థితి రోజు రోజుకీ దిగజారి పోతోంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఆక్సిజన్ కోసం అల్లాడుతున్న కరోనా రోగుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి . ప్రాణవాయువు కోసం ప్రజలు విలవిల్లాడుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32DURUY
Wednesday, April 21, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment