Wednesday, April 21, 2021

ఆక్సిజన్ .. ఆక్సిజన్.. అల్లాడిపోతున్న జనం ..ఢిల్లీ నుండి గల్లీ దాకా పరిస్థితి ఇదే !!

భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో భారత్ పరిస్థితి రోజు రోజుకీ దిగజారి పోతోంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఆక్సిజన్ కోసం అల్లాడుతున్న కరోనా రోగుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి . ప్రాణవాయువు కోసం ప్రజలు విలవిల్లాడుతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32DURUY

Related Posts:

0 comments:

Post a Comment