ఉగాది(ఏప్రిల్ 13) పండగ నేపథ్యంలో స్వగ్రామానికి వెళ్లి ఇతర కుటుంబ సభ్యులు,బంధుమిత్రులతో పండగ జరుపుకోవాలని ఆ కుటుంబం భావించింది. ఇందుకోసం ఉత్సాహంగా ఇంటి నుంచి కారులో బయలుదేరారు. కానీ మార్గమధ్యలో అనుకోని ప్రమాదం వారి జీవితాలను బలిగొన్నది. లారీని ఓవర్ టేక్ చేయబోయి డివైడర్ను ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు చనిపోయారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల పరిధిలో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2POeeYW
విషాదం : పండగ గ్రాండ్గా జరుపుకోవాలనుకున్న కుటుంబం... స్వగ్రామానికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు...
Related Posts:
టీడీపీలో కోవర్టులున్నారా !? చంద్రబాబు ఆ కామెంట్స్ ఎందుకు చేశారు ? ఎవర్ని ఉద్దేశించి చేశారు ?ఏపిలో ఎన్నికలు ముగిసాయి. పోలింగ్ జరగిన రాత్రి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు..వైసిపి అధినేత జగన్ ఇద్దరూ తమదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్న… Read More
ఇందుకోసమేనా : ఆ నియోజకవర్గంలో ఓటు వేసేందుకు ఆసక్తి చూపని ఓటర్లుదేశవ్యాప్తంగా మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్లోని సున్నిత ప్రాంతమైన అనంతనాగ్ లోక్సభ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.ఇప… Read More
ఓటు వేయడానికి అరగంటకు పైగా క్యూలో నిల్చున్న ముఖ్యమంత్రితిరువనంతపురం: దేశవ్యాప్తంగా మూడో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తొలి రెండు గంటల వరకూ ఎక్కడా, ఎలాంటి అవాంఛనీయ సంఘటలు చెప్పుకోదగ్… Read More
ఐడీబీఐ బ్యాంకులో స్పెషలిస్టు క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడీబీఐలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా డీజీఎం, ఏజీఎం, మేనేజర్, జీఎం… Read More
ప్రబలుతున్న డెంగ్యూ..! పట్టించుకోని వైద్య ఆరోగ్య శాఖ..!!హైదరాబాద్: కాలం కాని కాలంలో డెంగీ పంజా విసురుతోంది. మలేరియా పడగ విప్పుతోంది. ఆస్పత్రుల్లో డెంగీ, మలేరియా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్క నిల… Read More
0 comments:
Post a Comment