ఉగాది(ఏప్రిల్ 13) పండగ నేపథ్యంలో స్వగ్రామానికి వెళ్లి ఇతర కుటుంబ సభ్యులు,బంధుమిత్రులతో పండగ జరుపుకోవాలని ఆ కుటుంబం భావించింది. ఇందుకోసం ఉత్సాహంగా ఇంటి నుంచి కారులో బయలుదేరారు. కానీ మార్గమధ్యలో అనుకోని ప్రమాదం వారి జీవితాలను బలిగొన్నది. లారీని ఓవర్ టేక్ చేయబోయి డివైడర్ను ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు చనిపోయారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల పరిధిలో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2POeeYW
విషాదం : పండగ గ్రాండ్గా జరుపుకోవాలనుకున్న కుటుంబం... స్వగ్రామానికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు...
Related Posts:
బ్రెగ్జిట్ ఓటింగ్లో ప్రధాని థెరిసా మేకు షాక్... అవిశ్వాసం ప్రవేశపెట్టనున్న ప్రతిపక్షాలుబ్రిటన్ ప్రధాని థెరిసా మేకు గట్టి ఎదురుదెబ్బ తగలింది. బ్రెగ్జిట్పై ఆదేశ పార్లమెంటులో జరిగిన ఓటింగ్లో ఆమె ఓటమి చవిచూశారు. దీంతో ఆమెపై అవిశ్వాస తీర్మా… Read More
వైసిపి-టిఆర్యస్ చర్చలు : పవన్ నూ కలుస్తారా: ఫెడరల్ ఫ్రంటా- ఏపి పైనా : జగన్ షరతు.!వైసిపి-టిఆర్యస్ మధ్య చర్చల పర్వం మొదలవుతోంది. ఇప్పటికే ఏపిలో టిఆర్యస్- జగన్ ఒక్కటే అనే విధంగా టిడిపి -జనసేన లు విమర్శలు గుప్పిస్తున్… Read More
సంక్రాంతి మూడో రోజు: పశువుల ప్రాధాన్యత పండుగ కనుమపచ్చని తోరణాలతో, కళకళలాడుతూ! "సంక్రాంతి" లక్ష్మీని ఆహ్వానిస్తూ ఈ పండగలో మూడవ రోజు కనుమ అని పశువుల పండుగ. పంట పొలాల నుండి తమ ఇంటికొచ్చిన పంటను భారతీయ హ… Read More
ఉలిక్కి పడ్డ పాతబస్తీ: పట్టపగలే వ్యక్తి హత్య.. ఆపై మర్మాంగాలు కోసేసిన స్నేహితులుహైదరాబాదు : హైదరాబాదులోని పాతబస్తీ మరోసారి ఉలిక్కి పడింది. తన సన్నిహితులే ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేశారు. వివరాల్లోకి వెళితే...పాతబస్తీలో రవి అనే వ్య… Read More
షర్మిల కు అండగా..రంగంలోకి విజయశాంతి: పోరాటానికి పిలుపు..!వైసిపి అధినేత జగన్ సోదరి షర్మిల కు మద్దతుగా నిలిచారు సినీ-పొలిటికల్ ఫైర్ బ్రాండ్ విజయశాంతి. సినీ హీరో ప్రభాస్ తో తనకు సంబంధాలు ఉన్నాయంటూ చ… Read More
0 comments:
Post a Comment