ప్రతిష్టాత్మ తిరుపతి లోక్ సభ స్థానంలో ఉప ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం తిరుపతిలో పర్యటించనున్నారు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరఫున ప్రచారం చేపట్టిన జనసేనాని.. తిరుపతిలో ఇవాళ పాదయాత్ర చేసి, బహిరంగ సభలో పాల్గొంటారు. నా గుండె పగిలింది.. జాతీయ జెండా అవతనం -జో బైడెన్ ఆదేశం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31VRg4B
తిరుపతి పోరు: రత్నప్రభ కోసం రంగంలోకి పవన్ కల్యాణ్ -నేడు తిరుపతిలో జనసేనాని పాదయాత్ర, భారీ సభ
Related Posts:
మోదీ పిరికివాడు..! కాదనుకుంటే తనతో చర్చకు రావాలన్న రాహుల్ గాంధీ..!!ఢిల్లీ/హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ తొలిసారిగా నేడు మీడియ… Read More
నటనలో బిగ్ బీ ని మించిన మోదీ..! ప్రధానిగా అమితాబచ్చన్ ని ఎన్నుకావాల్సిందన్న ప్రియాంక..!!మిర్జాపూర్/హైదరబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీని గొప్ప నటుడిగా ఆమె అ… Read More
జేఎన్యూ లైబ్రరీలో విద్యార్థి ఆత్మహత్య : అంతకుముందు ఇంగ్లీష్ ప్రొఫెసర్కు మెయిల్న్యూఢిల్లీ : ఆ విద్యార్థికి ఏం కష్టమొచ్చిందో తెలియదు. తాను చదివే లైబ్రరీ రూంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోయే ముందు ప్రొఫెసర్కు ఈ-మెయిల్ చేయడంతో … Read More
రిలాక్స్.....దైవ సన్నిధిలో పీఎం నరేంద్రమోడీ.. కేదార్నాథ్ అలయంలో పూజలుఎన్నికల్లో తుది దశ ప్రచారం ముగినన అనంతరం ప్రధాని నరేంద్రమోడీ దైవభక్తిలో మునిగిపోయాడు..ఆయన శనివారం కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు.శనివారం ఉదయం అ… Read More
రేసులా దూసుకెళ్తే.. కేసులతో మూసేస్తారు..! యూత్ వేగానికి బ్రేకులు వేయనున్న పోలీసులు..!!హైదరాబాద్: "మేఘాలలో తేలిపొమ్మన్నది.. తూపానులా రెచ్చిపొమ్మన్నది" అనుకుంటూ రయ్యిమని దూసుకెళ్దామనుకుంటున్నారా..? ఇక మీ ఆటలు సాగవు. సరదా రైడ్ కోసం వాహనం … Read More
0 comments:
Post a Comment