న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ను సమర్థవంతంగా దేశ ప్రజలు ఎదుర్కొన్నారని, దాన్ని నిర్మూలించగలిగారని అన్నారు. సెకెండ్ వేవ్ మాత్రం విధ్వంసానికి దారి తీసిందని చెప్పారు. లక్షలాది మంది ప్రజలు తమ ఆప్తులను కోల్పోయారని మోడీ వ్యాఖ్యానించారు. దీన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32NekTw
Saturday, April 24, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment