సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకూ మృగ్యమైపోతున్నాయి . కట్టుకున్న ఆలిని, కన్న తల్లిదండ్రులను, అత్తమామలను, బావమరుదులను, బావలను, అక్కాచెల్లెళ్లను ఇలా ఏ రక్త సంబంధాలకు ప్రాధాన్యత లేకుండా ఆర్థిక సంబంధాలు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ హత్యల పరంపర కొనసాగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31ZMByv
Saturday, April 10, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment