రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి స్వైరవిహారం చేస్తున్నది. తెలంగాణ, ఏపీల్లో కొత్త కేసులు మూడు వేల మార్కును దాటేశాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వైరస్ అందరినీ మడతపెట్టేస్తున్నది. సెకండ్ వేవ్ ఉధృతంగా సాగుతోన్నా, సినిమాలకు జనం పోటెత్తుతుండటం, సినిమా వేడుకలు వైరస్ వ్యాప్తికి కేంద్రాలుగా మారుతుండటం కలకలం రేపుతున్నది. ఈ క్రమంలో టాలీవుడ్ పవర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wUtsfJ
హోం క్వారంటైన్లో పవన్ కల్యాణ్ -జనసేనాని సిబ్బందికి కొవిడ్ పాజిటివ్ -వకీల్ సాబ్ వేడుకలో వైరస్ వ్యాప్తి
Related Posts:
జేఎన్యూ లైబ్రరీలో విద్యార్థి ఆత్మహత్య : అంతకుముందు ఇంగ్లీష్ ప్రొఫెసర్కు మెయిల్న్యూఢిల్లీ : ఆ విద్యార్థికి ఏం కష్టమొచ్చిందో తెలియదు. తాను చదివే లైబ్రరీ రూంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోయే ముందు ప్రొఫెసర్కు ఈ-మెయిల్ చేయడంతో … Read More
వార్నీ ఇదేం కేక్ కటింగ్రా బాబూ: కేక్ పై కూడా పొలిటికల్ రైటింగ్సేనా..!ముంబై: సాధారణంగా ఎవరిదైనా పుట్టినరోజు ఉంటే కేక్ కట్ చేస్తారు. ఆ కేక్ పై ఎవరిదైతే పుట్టినరోజు ఉంటుందో వారి పేరును రాస్తారు. ఆ తర్వాత బర్త్డే బాయ్ కేక్… Read More
దోమల మాయం అవుతాయా..? నివారణకు డ్రోన్ల ప్రయోగం... రోజుకు 25ఎకరాల వరకు స్ప్రే...!హైదరాబాద్లో దోమలు లేని ప్రాంతం ఉండదు..దోమలతోనే సకల రోగాలు వస్తాయనడంలో సందేహం లేదు. హైదరాబాద్ పరిస్థితులను వీటినీ కంట్రోల్ చేసేందుకు జీహెఎంసీ ఎన్ని చర… Read More
సిరుల సింగరేణికి కేటీఆర్ అభినందనలుహైదరాబాద్ : సిరుల సింగరేణికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. గణనీయమైన అభివృద్ధి సాధిస్తూ ముందుకెళ్తుందని ప్రశంసించారు. ఈ మేరకు శుక… Read More
మోదీ పిరికివాడు..! కాదనుకుంటే తనతో చర్చకు రావాలన్న రాహుల్ గాంధీ..!!ఢిల్లీ/హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ తొలిసారిగా నేడు మీడియ… Read More
0 comments:
Post a Comment