రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి స్వైరవిహారం చేస్తున్నది. తెలంగాణ, ఏపీల్లో కొత్త కేసులు మూడు వేల మార్కును దాటేశాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వైరస్ అందరినీ మడతపెట్టేస్తున్నది. సెకండ్ వేవ్ ఉధృతంగా సాగుతోన్నా, సినిమాలకు జనం పోటెత్తుతుండటం, సినిమా వేడుకలు వైరస్ వ్యాప్తికి కేంద్రాలుగా మారుతుండటం కలకలం రేపుతున్నది. ఈ క్రమంలో టాలీవుడ్ పవర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wUtsfJ
Sunday, April 11, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment