కరోనా భయపెడుతోంది. ఏ లక్షణం లేకున్నా వైరస్ అంటుకుంటోంది. దీంతో ఎక్కడ చూసిన జనం బెంబేలెత్తిపోతున్నారు. గ్రామం, పట్టణం, నగరం అనే తేడా లేకుండా కరోనా విస్తరిస్తోంది. నేతలు, సినీ ప్రముఖులు కూడా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. సెకండ్ వేవ్ కావడంతో వైరస్ గుర్తించడం చాలా కష్టంగా మారుతోంది. తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా వైరస్ విజృంభణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RLYxSz
మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం.. కరోనాతో యశోదలో చికిత్స
Related Posts:
ఏపీలో కరోనా విజృంభణ: 24 గంటల్లో 845 పాజిటివ్ కేసులు, 14 వేల పరీక్షలు, ఐదుగురి మృతి..ఆంధ్రప్రదేశ్లోనూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 845 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. … Read More
చైనా హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టంపై ఇండియాకు టెన్షన్ ... ఐరాస దృష్టికి ... రీజన్ ఇదే !!చైనా పార్లమెంటు హాంకాంగ్ పై ఆధిపత్యం కోసం వివాదాస్పద జాతీయ భద్రతా చట్టాన్ని ఆమోదించింది. హాంకాంగ్ పౌ పట్టు సాధించింది. అయితే ఈ చట్టంపై ఇండియా తీవ్ర అభ… Read More
దారుణం: ఏడేళ్ల చిన్నారిపై రాత్రంతా.. ఆపై హత్య.. పాశవిక ఘటనపై భగ్గుమన్న జనం..కరోనా సెలవులు కావడంతో ప్రతిరోజూ ఇంటి బయటే స్నేహితులతో కలిసి ఆటలాడుకునేదా చిన్నారి. పిల్లలందరూ కలిసే ఉంటారు కాబట్టి ఇంట్లోవాళ్లూ పెద్దగా పట్టించుకోలేదు… Read More
కరోనా కల్లోలం: తెలంగాణలో 17వేలు దాటిన కేసులు, మరో ఏడు మరణాలు, జిల్లాల వారీగా..హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1018 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆ… Read More
భారత్-చైనా సరిహద్దు వివాదం: భూటాన్ పేరు ఎందుకు వినిపిస్తోంది?లద్దాఖ్లోని గాల్వన్ లోయలో చైనా సైన్యంతో ఉద్రిక్తతల్లో 20 మంది భారత సైనికులు అమరులైన అనంతరం మోదీ ప్రభుత్వ దౌత్య విధానాలపై చర్చ జరుగుతోంది.… Read More
0 comments:
Post a Comment