ఆంధ్రప్రదేశ్లో తిరుపతి లోక్సభ స్థానానికి,తెలంగాణలో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి శనివారం(ఏప్రిల్ 17) ఉపఎన్నిక జరగనుంది. పోలింగ్కి సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కోవిడ్ పేషెంట్లకు చివరి గంటలో ఓటేసే అవకాశం కల్పించనున్నారు. పూర్తిగా కరోనా జాగ్రత్తలతో పోలింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QBj0Jm
నేడే తిరుపతి,నాగార్జున సాగర్ ఉపఎన్నికలు... అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్న ఓటర్లు...
Related Posts:
కులగజ్జిని ఆరోగ్య శ్రీలో చేర్చి చికిత్స చెయ్యాలి : వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎలక్షన్ కమీషన్ వాయిదా వెయ్యటంతో ఒక్క సారిగా కుల రాజకీయాలు తెరమీదకు వచ్చాయి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా … Read More
స్ధానిక ఎన్నికలపై ఒకేసారి సుప్రీంకోర్టు, హైకోర్టులో పిటిషన్లు- వైసీపీ వ్యూహమిదే...ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతున్న తరుణంలో ఎన్నికల కమిషనర్ తీసుకున్న వాయిదా నిర్ణయం వైసీపీ ప్రభుత్వానికి శరాఘాతంగా మారింది. ఈ నిర్ణయంపై గ… Read More
జగన్! ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా?: ‘కరోనా-పారాసిటమాల్’పై చంద్రబాబు ఫైర్హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ పట్ల ఏపీలోని వైఎస్ జగన్ సర్కారు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వ… Read More
నారా లోకేశ్ అరెస్టుకు సిద్ధం.. మంగళగిరి స్టేషన్లో హల్చల్.. పోలీసులపైనా కేసులంటూ వార్నింగ్సోషల్ మీడియా వ్యాప్తిలోకి వచ్చిన తర్వాత రాజకీయ ప్రత్యర్థులు మీమ్స్తో పరస్పరం దాడులు చేసుకోవడం పరిపాటిగా మారింది. ఏపీలో చాలా జోరుగా సాగుతోన్న ఈ వ్యవహా… Read More
సీఎం Vs షాహీన్బాగ్ : ఢిల్లీలో విచిత్ర పరిస్థితి.. కరోనా కంటే అదే డేంజర్ అని..ఓవైపు హడలెత్తిస్తోన్న కరోనా.. మరోవైపు ఏ వైరస్ వచ్చినా వెనక్కి తగ్గేది లేదంటున్న సీఏఏ ఆందోళనకారులు.. ఇదీ ఢిల్లీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి. కరోనా వై… Read More
0 comments:
Post a Comment