Tuesday, April 13, 2021

చంద్రబాబుపై రాళ్ళ దాడి ఆధారాల్లేవన్న డీఐజీ .. తిరుపతి ఇష్యూ సీరియస్ అంటున్న తెలుగు తమ్ముళ్ళు !!

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం వేళ టీడీపీ అధినేత చంద్రబాబు సభను అడ్డుకోవాలని రాళ్ల దాడి చేసినట్టు పేర్కొన్న తెలుగుదేశం పార్టీ నేతలు దీనికి బాధ్యులు వైసీపీ నేతలే అంటూ ఏపీ లోని జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు సభపై రాళ్ల దాడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని అనంతపురం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g7rv9s

0 comments:

Post a Comment