తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం వేళ టీడీపీ అధినేత చంద్రబాబు సభను అడ్డుకోవాలని రాళ్ల దాడి చేసినట్టు పేర్కొన్న తెలుగుదేశం పార్టీ నేతలు దీనికి బాధ్యులు వైసీపీ నేతలే అంటూ ఏపీ లోని జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు సభపై రాళ్ల దాడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని అనంతపురం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g7rv9s
చంద్రబాబుపై రాళ్ళ దాడి ఆధారాల్లేవన్న డీఐజీ .. తిరుపతి ఇష్యూ సీరియస్ అంటున్న తెలుగు తమ్ముళ్ళు !!
Related Posts:
ప్రపంచ ఏనుగుల దినోత్సవం: ప్రపంచంలోనే అత్యంత భారీ గజరాజు బరువు ఎంతో తెలుసా..?ఆగష్టు 12 ప్రపంచ ఏనుగుల దినోత్సవం. ఈ సందర్భంగా మన దేశంలో ఈ గజరాజుల పరిస్థితి ఏమిటో వాటి లెక్కలు ఏమిటో ఒకసారి చూద్దాం. ఇతర దేశాలతో పోలిస్తే భారత దేశంలో… Read More
చైనాలో మరోసారి 'సీ ఫుడ్' కలకలం... ఇంపోర్టెడ్ ప్యాకేజీపై కరోనా ఆనవాళ్లు...చైనాలో ఓ ఇంపోర్టెడ్ సీ ఫుడ్ ప్యాకేజీపై కరోనా వైరస్ ఆనవాళ్లు కలకలం రేపాయి. దలియన్ అనే పోర్టు పట్టణం నుంచి ఆ ఇంపోర్టెడ్ ప్యాకేజీ వచ్చినట్లుగా అంతర్జాతీయ… Read More
స్వర్ణ ప్యాలెస్ యజమాని శ్రీనివాసరావు కూడా పరారీ- విజయవాడ పోలీసుల ప్రకటన..పది మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయిన విజయవాడ స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో పోలీసు దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే ఈ ఘటనకు బాధ్యుడైన రమేష… Read More
ఈసీ సంచలన నిర్ణయం - షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు - సీఎంకు అసలైన 5 సవాళ్లివే..దేశంలోనే అతి తక్కువ టెస్టింగ్స్ జరుగుతోన్న రాష్ట్రం.. కేసుల డబ్లింగ్ లో జాతీయ సగటు కంటే రెట్టింపు.. ఇది చాలదన్నట్లు వరదల బీభత్సం.. లాక్ డౌన్ కారణంగా ఇ… Read More
కరోనా వేళ.. ఆదిలాబాద్ జిల్లాలో కొత్త వ్యాధి కలకలం, లెఫ్టోస్పీరోసిస్ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండగా.. ఆదిలాబాద్ జిల్లాలో వెలుగుచూసిన ఓ కొత్త వ్యాధి ఇప్పుడు కలకలం రేపుతోంది. పచ్చకామెర్ల … Read More
0 comments:
Post a Comment