ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తమకున్న పట్టును నిరూపించుకునేందుకు ఆయా దేశాల పరిధితో సంబందం లేకుండా అమెరికా నేవీ చేస్తున్న యుద్ధనౌక విన్యాసాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా భారత జలాల్లోకి ప్రవేశించి అమెరికా యుద్దనౌక యూఎస్ఎస్ జాన్ పాల్ జోన్స్ చక్కర్లు కొట్టడంపై భారత్ సీరియస్ అవుతోంది. అయితే ప్రస్తుతం అమెరికాతో ఉన్న సంబందాలను దృష్టిలో ఉంచుకుని పెంటగాన్తో సంప్రదింపులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39Yz9iS
అమెరికా నౌక చొరబాటుపై భారత్ సీరియస్- పెంటగాన్కు ఫిర్యాదు- ఇరుదేశాల చర్చలు
Related Posts:
శకట రాజకీయం: నిన్న బెంగాల్..నేడు మహారాష్ట్ర: గణతంత్ర వేడుకల్లో మరాఠా శకటానికీ బ్రేక్..!ముంబై: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి సారథ్యాన్ని వహిస్తోన్న భారతీయ జనతా పార్టీ గణతంత్ర దినోత్సవ వేడుకలను రాజకీయ కక్షసాధింపుల కోసం వినియోగంచు… Read More
వైసీపీ ఫ్యాన్కు మూడు రెక్కలు, రాజధాని మూడు ముక్కలు, టీడీపీ నేత యనమల రామకృష్ణుడుఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ పార్టీ వైసీపీకి మూడు రెక్కలు ఉంటాయని, అలాగే రాజధానిని మూ… Read More
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శబరిమల ఆలయ దర్శనం రద్దు..కారణం ఇదే..!తిరువనంతపురం: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ నెల 6వ తేదీన శబరిమల ఆలయంలో స్వామివారిని దర్శించుకోవాల్సి ఉండగా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. తన పర్యటన … Read More
మనసులోమాట చెప్పేసిన రాయపాటి.. వెంకన్న సన్నిధిలో వ్యాఖ్యలు.. కేసుల భయంతో?తెలుగుదేశం పార్టీకి మరో కీలక నేత దూరం కానున్నారా? చంద్రబాబుకు హ్యాండిచ్చి బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ ఎంపీల బాటలో మరింత మంది తమ్ముళ్లు పయనించనున్నా… Read More
ఢిల్లీ డెసిషన్: ఆ మూడు సామాజిక వర్గపు ఓట్లే ఢిల్లీ పీటాన్ని డిసైడ్ చేస్తాయా..?వచ్చే నెలలో ఢిల్లీ అసెంబ్లీ గడువు ముగియనుంది. ఇక ఏక్షణమైనా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఎన్నికల్లో ముక్కోణపు పో… Read More
0 comments:
Post a Comment