Sunday, April 18, 2021

కరోనా విలయం: ప్రధానికి చెక్ పెడుతూ రాహుల్ గాంధీ కీలక నిర్ణయం -వంచన వద్దన్న ప్రియాంక -మోదీ ఇలా

‘‘అబ్బబ్బా.. ఏమి ప్రభంజనం.. ఇసుకేస్తే రాలనంత జనం.. నా జీవితంలో ఇంత గొప్ప జన సమూహాన్ని చూడటం ఇదే తొలిసారి..'' అంటూ ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాటి ఎన్నికల ర్యాలీలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల రాష్ట్ర పశ్చిమ బెంగాల్ సహా దేశమంతటా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తుంటే, ప్రధాని మోదీ నిమ్మకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3geFieC

0 comments:

Post a Comment