Sunday, April 11, 2021

తిరుపతి ఉపఎన్నికకు కరోనా ముప్పు-జగన్‌, పవన్ దూరం-మొండిగా చంద్రబాబు

ఈ నెల 17న జరగాల్సిన తిరుపతి ఉపఎన్నికను కరోనా భయాలు వెంటాడుతున్నాయి. కరోనా లక్షణాలతో ఇప్పటికే పలువురు కీలక నేతలు ప్రచారానికి దూరమయ్యారు. కీలకమైన తిరుపతి ఉపఎన్నిక ప్రచారానికి కేవలం ఒక్కరోజు రావాలని బావించిన సీఎం జగన్‌ కూడా తన సభ రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్‌ కూడా తన ప్రచారం రద్దు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uJ8X3v

0 comments:

Post a Comment