Wednesday, April 7, 2021

ఈసారీ సైలెంట్‌గా కానిచ్చిన మోదీ -కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న ప్రధాని -వైరస్ పోరాడుదామంటూ

ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ కొవిడ్ -19 వ్యాక్సిన్ రెండో డోసును కూడా తీసుకున్నారు. గురువారం ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి వచ్చిన ఆయనకు నర్సులు టీకా వేశారు. మార్చి 1న టీకా తొలి డోసు తీసుకున్న ప్రధాని, 40 రోజుల తర్వాత ఇవాళ రెండో డోసు తీసుకున్నారు. ఏపీ పరిషత్ పోలింగ్: షాకింగ్ ట్విస్ట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fNZ28F

0 comments:

Post a Comment