Tuesday, April 13, 2021

చవన్‌ప్రాష్‌, ఆయుర్వేదంతో కరోనా మాయం-కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్-విమర్శల వెల్లువ

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం పెరుగుతోంది. పలు రాష్ట్రాల్లో లెక్కకుమిక్కిలిగా నమోదవుతున్న కేసులతో లాక్‌డౌన్‌ పరిస్దితులు పునరావృతం అయ్యేలా ఉన్నాయి. ఇలాంటి సమయంలో కరోనాపై పోరుకు శాస్త్రీయమైన పరిష్కారం చూపాల్సిన కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్ చవన్‌ప్రాష్‌, ఆయుర్వేదం వాడమంటూ ఓ సలహా ఇచ్చారు. ఆయుర్వేదం, ఆయుష్ పద్దతుల్లోనే కరోనాను తగ్గించవచ్చని ఆయన తెలిపారు. దీన్ని కేంద్ర ఆరోగ్యశాఖ కూడా అమలు చేయాలని కోరారు. దీనిపై దుమారం చెలరేగుతోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q0IVtU

Related Posts:

0 comments:

Post a Comment