న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకూ వేల సంఖ్యలో కొత్త కేసులు జత అవుతున్నాయి. సోమవారం నాటితో పోల్చుకుంటే- తాజాగా నమోదైన కేసుల సంఖ్య తగ్గినప్పటికీ అది నామమాత్రమే. వరుసగా రెండోరోజు కూడా లక్షా 60 వేలకు పైగా కొత్త కేసులు రికార్డయ్యాయి. దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,68,912
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PRvGvE
నో ఛేంజ్..దేశంలో అదే ఉధృతి: మళ్లీ లక్షా 60 వేలకు పైగా కరోనా కేసులు
Related Posts:
రిపబ్లిక్ టీవీ ప్రీపోల్ సర్వే, కేటీఆర్ స్పందన: 'వెనక్కితిరిగి' చూసుకోవాలని నెటిజన్ల కౌంటర్హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని పదిహేడు లోకసభ స్థానాలకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) 17 సీట్లు గెలుచుకుంటుందని, మజ్లిస్ 1 స్… Read More
సెక్స్కు నిరాకరించడంతోనే మోడల్ మాన్సీని హత్య చేశాడు: పోలీసులుగతేడాది హత్యకు గురైన ముంబై మోడల్ మాన్సీ దీక్షిత్ కేసులో పోలీసులు ఛార్జిషీటు తయారు చేశారు. ఆమెను హత్యచేసిన నిందితుడు ఫోటోగ్రాఫర్ సయ్యద్ ముజమ్మిల్ తనతో … Read More
పెద్ద దొంగ.. చిన్న దొంగ, బాబును చూసి జగన్కు అసూయ: ఎందుకో చెప్పిన నాగబాబుహైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లో సోదరుడు నాగబాబు ఇటీవల 'మై ఛానల్ నా ఇష్టం' పేరుతో యూట్యూబ్ ఛానల్లో విపక్షాలపై విమర్శలు గుప… Read More
హైదరాబాద్లో దారుణం, రెండేళ్ల చిన్నారిపై వ్యక్తి లైంగిక దాడిహైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలో దారుణం జరిగింది. గురువారం నాడు ఇంట్లో ఆడుకుంటున్న ఓ చిన్నారిని ఎత్తుకెళ్లిన దుండగుడు మోయినుద్దీన్ (40… Read More
వచ్చే లోకసభ ఎన్నికల్లో పోటీ: అద్వానీ, మురళీ మనోహర్ జోషిలదే నిర్ణయంన్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అగ్రనేతలు లాల్ కృష్ణ అద్వానీ (91), మురళీ మనోహర్ జోషీల (84) పోటీపై నిర్ణయాన్ని వా… Read More
0 comments:
Post a Comment