దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోమారు విజృంభిస్తోంది. గతేడాది కంటే వేగంగా ఇది విస్తరిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అర్ధరాత్రి కర్ఫూ మొదలు కాగా.. ఇక పరిస్ధితి మరింత విషమిస్తే లాక్డౌన్లు కూడా తప్పవని తెలుస్తోంది. కరోనా వ్యాప్తిపై తాజాగా రాష్ట్రాలకు హెచ్చరికలు పంపిన కేంద్రం.. రాబోయే నాలుగు వారాల్లో పరిస్ధితి మరింత విషమించే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fVQUTo
గతేడాది కంటే వేగంగా కరోనా వ్యాప్తి- 4 వారాలు మరింత కీలకం- కేంద్రం హెచ్చరిక
Related Posts:
పెట్రో వాత: ధరల పెంపును నిరసిస్తూ బైక్కు నిప్పు..పెట్రో ధరలు చుక్కలను అంటుతున్నాయి. రూ.100 మార్క్ ఎప్పుడో దాటేసింది. డీజిల్ ధర కూడా అలానే ఉంటుంది. దీంతో సామాన్యుడి నడ్డి విరుగుతుంది. ఏ చిన్న పనికి అయ… Read More
డెల్టా కన్నా డేంజర్.. కోవిడ్ 22, కొత్త వేరియంట్దేశంలో థర్డ్ వేవ్ మొదలైందనే వార్తలు వణికిస్తుంటే.. తాజాగా సైంటిస్టులు మరో బాంబు పేల్చారు. 2022లో కొవిడ్ సూపర్ వేరియంట్ మన దేశాన్ని కుదిపేస్తుందని అంటు… Read More
వసతులు, సౌకర్యాలేవీ.. అయినా స్కూల్స్ ప్రారంభమా.. విజయశాంతికరోనా తగ్గుముఖం పట్టడం.. ఇతర రాష్ట్రాల్లో స్కూల్స్ తెరవడంతో.. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కూడా స్కూల్స్ తెరుస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంచ… Read More
భీతావహం: కాబూల్ జంట పేలుళ్లలో 40కి చేరిన మరణాలు, వీరిలో నలుగురు అమెరికన్లు, 120మందికిపైగా తీవ్రగాయాలుకాబూల్: ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల గురువారం సాయంత్రం జరిగిన జంట పేలుళ్లలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ పేలుళ్లలో ఇ… Read More
దక్షిణాఫ్రికా తెలుగు కమ్యూనిటీ: ప్రవాస తెలుగు పురస్కారాలు-2021సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ, వీధి అరుగు వారి అధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలోని 75 తెలుగు సంఘాల భాగస్వామ్యముతో అంగ రంగ వైభవముగా జరగనున్న … Read More
0 comments:
Post a Comment