దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోమారు విజృంభిస్తోంది. గతేడాది కంటే వేగంగా ఇది విస్తరిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అర్ధరాత్రి కర్ఫూ మొదలు కాగా.. ఇక పరిస్ధితి మరింత విషమిస్తే లాక్డౌన్లు కూడా తప్పవని తెలుస్తోంది. కరోనా వ్యాప్తిపై తాజాగా రాష్ట్రాలకు హెచ్చరికలు పంపిన కేంద్రం.. రాబోయే నాలుగు వారాల్లో పరిస్ధితి మరింత విషమించే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fVQUTo
గతేడాది కంటే వేగంగా కరోనా వ్యాప్తి- 4 వారాలు మరింత కీలకం- కేంద్రం హెచ్చరిక
Related Posts:
లక్ష గ్రూప్ డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్రైల్వే రిక్రూట్ మెంట్ సెల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా లక్షకు పైగా గ్రూపు డి పోస్టులను భర్తీ చేయనున్నా… Read More
2009లో భారత్ ఏకాకి, ఇప్పుడు ప్రపంచ దేశాల మద్దతు: రాహుల్కు సుష్మా స్వరాజ్ దిమ్మతిరిగే కౌంటర్న్యూఢిల్లీ: జైష్ ఏ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల… Read More
ప్రాణాయామం వల్ల లాభాలు ఏమిటి?ఈ ప్రాణాయామం వలన పొట్టలోని వ్యాధులు నయమవుతాయి. పొట్టలోని క్రిములు నశిస్తాయి. జఠరాగ్ని తీవ్రమవుతుంది. హిస్టీరియా వ్యాధి తగ్గుతుంది. నిరంతర అభ్యాసం వలన … Read More
'పవర్' చూపిస్తాడా?: ఊహించని బాంబుపేల్చిన పవన్ కళ్యాణ్, ఆ దెబ్బ కేసీఆర్కేనా?హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఘాటైన చురకలు అంటించిన మరుసటి రోజే… Read More
వివేకా హత్యతో సంబంధం ఉంటే నడిరోడ్డు మీద కాల్చి చంపండి..! టీడిపి సతీష్ రెడ్డి ఘాటు స్పందన..!కడప/హైదరాబాద్ : వివేకానంద రెడ్డి హత్యపై ఆరోపణలు ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి, అదికార టీడిపి, ప్రతి పక్ష వైసిపి నేతల మద్య మాట… Read More
0 comments:
Post a Comment