దేశంలోనాలుగు రాష్ట్రాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై, ఫలితాల అనంతరం జరిగే గెలిచిన అభ్యర్థుల విజయోత్సవ ఊరేగింపులపై కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ఫలితాల అనంతరం ఊరేగింపులు నిషేధిస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటన జారీ చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2R5YjWc
మే 2న కౌంటింగ్ పై ఈసీ నజర్, విజయోత్సవ ర్యాలీలపై బ్యాన్ : ఈసీఐ కీలక నిర్ణయం అందుకే !!
Related Posts:
ముందస్తు పొత్తే మేలు : కాంగ్రెస్ తో కలిసి పని చేస్తాం : చంద్రబాబు కొత్త వ్యూహం..!ఎన్నికల వేళ టిడిపి అధినేత చంద్రబాబు కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. కేంద్రంలో ముందస్తు ఎన్నికల దిశగా పొత్తులు కుదర్చుకుంటే మేలని..ఈ దిశగా … Read More
వైమానిక దళ పైలెట్లకు సెల్యూట్.. రాహుల్ : వెయ్యి ముక్కలు చేస్తామన్నారు..వెయ్యి కేజీల బాంబులేయడంన్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి ఉన్న ఉగ్రవాదుల శిబిరాలపై మనదేశ వైమానిక దళం చేసిన దాడుల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. రాజకీయ ప్రత్యర… Read More
తెలుగు భాషామతల్లి ముద్దు బిడ్డ ద్వానా శాస్త్రి ఇక లేరుఆయన తెలుగు భాషామతల్లికి సాహిత్య సుమ మాలలు వేశారు. అద్భుతమైన తన రచనలతో తెలుగు సాహిత్యంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. తెలుగు సాహిత్యానికి వెలుగ… Read More
ప్రతీకార దాడులు: సరిహద్దు దాటిన వైమానిక దళం..ఉగ్ర శిబిరాలు ఛిన్నాభిన్నంశ్రీనగర్: ఊహించిందే చోటు చేసుకుంది. ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడానికి కొంత గడువు కావాలని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చ… Read More
పీవోకేలో దాడి నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్ అత్యవసర భేటీఢిల్లీ : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ పై భారత వాయుసేన మెరుపుదాడి చేశాక నెలకొన్న పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం నిశీతంగా పరిశీలిస్తోంది. ఉదయం 3.30 బాలాకోట… Read More
0 comments:
Post a Comment