దేశంలోనాలుగు రాష్ట్రాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై, ఫలితాల అనంతరం జరిగే గెలిచిన అభ్యర్థుల విజయోత్సవ ఊరేగింపులపై కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ఫలితాల అనంతరం ఊరేగింపులు నిషేధిస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటన జారీ చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2R5YjWc
Tuesday, April 27, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment