భారతదేశం కరోనా మహమ్మారి చేతిలో చిక్కి విలవిలలాడుతోంది . కరోనాను కట్టడి చేయడానికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినా ప్రభుత్వం తీసుకుంటున్న కట్టడ చర్యలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగానే మారుతున్నాయి. ఇక తాజాగా గత 24 గంటల్లో 3,52,991 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారతదేశం యొక్క మొత్తం కేసుల సంఖ్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3npKQ7t
భారత్ లో కరోనా మరణ శాసనం : 2,812 మరణాలతో కొత్త రికార్డ్ బ్రేక్ ,3.52లక్షలకు పైగా కొత్త కేసులు
Related Posts:
షాకింగ్ : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెబ్సైట్ హ్యాక్... పాకిస్తానీ హ్యాకర్ల పనే...కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్సైట్ kishanreddy.com మంగళవారం(అగస్టు 25) హ్యాక్కి గురైంది. పాకిస్తానీ హ్యాకర్లే ఈ దుశ్చర్యకు పా… Read More
స్కూళ్ల రీఓపెనింగ్ ఇప్పుడే కాదు - సెప్టెంబర్ 1ని ఖరారు చేయలేదన్న కేంద్రం - తలో దారిలో రాష్ట్రాలు..దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 60,975 కేసులు, 848 మరణ… Read More
సుశాంత్ మృతికి దుబాయ్ లింకులు... విష ప్రయోగం...? ఆ నిర్మాతపై అనుమానాలు...అనేక అనుమానాలు,చిక్కుముళ్లు,మలుపులు... బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా బీజే… Read More
శత్రువును భయపెట్టేందుకు అమాయకుడ్ని అంతమొందించారు: తల, మొండెం వేరుగా..వరంగల్: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో ఆదివారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తిని భయపెట్టేందుకు మరో వ్యక్తిపై దాడి చేయడంపై సిని… Read More
ఎస్పీ బాలు చేతి వేళ్లతో సైగలు - నిజంగా శుభదినమంటూ ఎస్పీ చరణ్ ఉద్వేగం - ఇంకా వెంటిలేటర్ పైనే..కరోనాతో పారాడుతోన్న గాంధర్వ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తొందరగా కోలుకోవాలంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు చేస్తోన్న ప్రార్థనలు మెల్లగా ఫలిస్త… Read More
0 comments:
Post a Comment