గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని భరూచ్ ఆస్పత్రిలో శనివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 18 మంది కరోనా రోగులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 50 మంది రోగులను స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది, అధికారులు కాపాడారు. ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న 18 మంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gOO2Zb
Friday, April 30, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment