పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 40 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 15 ఏప్రిల్ 2021. సంస్థ పేరు: పవర్గ్రిడ్ కార్పొరేషన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dnkNJG
Tuesday, March 30, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment