మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(ఎన్ఈఈటీ-నీట్)-2021 పరీక్షను ఆగస్టు 1వ తేదీన నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రకటించింది. ఈసారి ఆఫ్లైన్ పద్దతిలో పెన్,పేపర్ విధానంలో పరీక్షను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ ఒక్క ఏడాది మాత్రమే పరీక్షను ఆఫ్లైన్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. అధికారిక వెబ్సైట్ nta.ac.in ద్వారా ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q0hqAk
NEET 2021 : పరీక్ష తేదీని ప్రకటించిన ఎన్టీఏ... ఈసారి ఆఫ్లైన్ పద్దతిలో పెన్,పేపర్తో పరీక్ష...
Related Posts:
చలి పంజాకు 12 మంది బలి..!వాషింగ్టన్ : అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలతో అగ్రరాజ్యం అమెరికా గజగజ వణికిపోతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అతి తక్కువ టెంపరేచర్లు నమోదవుతుండటం ఆందోళనకు … Read More
రైలు ప్రమాదంలో సహాయక చర్యలు వేగవంతం.. హెల్ప్ లైన్లు ఏర్పాట్లుపాట్నా : బీహార్ లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సంబంధించి రైల్వేశాఖ అప్రమత్తమైంది. బాధితులకు సహాయార్థం హెల్ప్ లైన్లు ఏర్పాటు చేస… Read More
అమెరికాలో అరెస్టైన తెలుగు విద్యార్థులకు 'ఆట' సాయండెట్రాయిట్ : అమెరికాలో అరెస్టైన తెలుగు విద్యార్థులకు బాసటగా నిలిచింది అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ (ఆట). డెట్రాయిట్ తో పాటు బాటిల్ గ్రీక్ డిటెన్షన్ కే… Read More
రెండో పెళ్లి, రాకేష్తో డేటింగ్, చెక్ పవర్: జయరాం మర్డర్ మిస్టరీపై శిఖాచౌదరి సంచలన విషయాలు!అమరావతి: ఎక్స్ప్రెస్ టీవీ యజమాని, కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. రాకేష్ రెడ్డిని అదుపులోకి తీసుక… Read More
నేను-నా అవినీతి: 'అధికార', 'ప్రతిపక్షా'లకు నాగబాబు పెట్టిన జబర్దస్త్ పరీక్షహైదరాబాద్/అమరావతి: యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన మెగా బ్రదర్ నాగబాబు తాజాగా సరికొత్తగా ముందుకు వచ్చారు. తాము జబర్దస్త్లో చేస్తున్నాం కాబట్టి, అలాంటి స్… Read More
0 comments:
Post a Comment