మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(ఎన్ఈఈటీ-నీట్)-2021 పరీక్షను ఆగస్టు 1వ తేదీన నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రకటించింది. ఈసారి ఆఫ్లైన్ పద్దతిలో పెన్,పేపర్ విధానంలో పరీక్షను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ ఒక్క ఏడాది మాత్రమే పరీక్షను ఆఫ్లైన్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. అధికారిక వెబ్సైట్ nta.ac.in ద్వారా ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q0hqAk
NEET 2021 : పరీక్ష తేదీని ప్రకటించిన ఎన్టీఏ... ఈసారి ఆఫ్లైన్ పద్దతిలో పెన్,పేపర్తో పరీక్ష...
Related Posts:
వైమానిక దళ పైలెట్లకు సెల్యూట్.. రాహుల్ : వెయ్యి ముక్కలు చేస్తామన్నారు..వెయ్యి కేజీల బాంబులేయడంన్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి ఉన్న ఉగ్రవాదుల శిబిరాలపై మనదేశ వైమానిక దళం చేసిన దాడుల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. రాజకీయ ప్రత్యర… Read More
ముందస్తు పొత్తే మేలు : కాంగ్రెస్ తో కలిసి పని చేస్తాం : చంద్రబాబు కొత్త వ్యూహం..!ఎన్నికల వేళ టిడిపి అధినేత చంద్రబాబు కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. కేంద్రంలో ముందస్తు ఎన్నికల దిశగా పొత్తులు కుదర్చుకుంటే మేలని..ఈ దిశగా … Read More
వాయుసేన దాడితో 300 మంది ఉగ్రవాదుల మృతిఢిల్లీ : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లో భారత వాయుసేన జరిపిన దాడుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు మృతిచెందినట్టు తెలుస్తోంది. ఉగ్ర వాదుల మృతుల వివరాలను భ… Read More
తల నాగ్ పూర్ లో..! మొండెం రఘునాథపల్లిలో.! రైలునుండి పడిపోయి యువకుడు..!!కాజీపేట/ హైదరాబాద్ : ఏమరు పాటు ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ట్రెయిన్ లో సీటు దొరక్క పోతే డోర్ దగ్గర మెట్ల మీద కూర్చోవడం గమనిస్త… Read More
పీవోకేలో దాడి నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్ అత్యవసర భేటీఢిల్లీ : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ పై భారత వాయుసేన మెరుపుదాడి చేశాక నెలకొన్న పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం నిశీతంగా పరిశీలిస్తోంది. ఉదయం 3.30 బాలాకోట… Read More
0 comments:
Post a Comment