ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోరు ముగిసిందో లేదో అప్పుడే కక్షసాధింపు చర్యలు మొదలైపోయాయి. నిన్న ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఘటనను కారణంగా చూపుతూ మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కృష్ణాజిల్లా మచిలీపట్నం పోలీసులు ఇవాళ ఉదయం అరెస్టు చేశారు. దీంతో ఈ వ్యవహారం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న బందరులో మున్సిపల్ ఎన్నికల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rBQtRb
kollu ravindra arrest : కొల్లు రవీంద్ర అరెస్ట్- నిన్న పోలీసులపై దురుసు ప్రవర్తన కేసు
Related Posts:
ఏప్రిల్ 5కి రెడీ: ఆ పుకార్లలో నిజం లేదు, రాష్ట్రాలకు విద్యుత్ శాఖ కీలక సూచనలు, ప్రజలకు కూడాన్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 5 పిలుపు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. కరోనాపై పోరాటంలో భాగంగా 130 కోట్ల మంది ప్రజల ఐక్యతను చాటే… Read More
ఒకపక్క కరోనా విలయ తాండవం .. మరోపక్క నాలుగేళ్ళ బాలికపై వృద్ధుడి అత్యాచారంఒక పక్క కరోనా వైరస్ మహమ్మారి ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నా మృగాళ్ళు మాత్రం మారటం లేదు . బాలికా సంరక్షణ చట్టాలు ఎన్ని ఉన్నా, కామాంధులకు ఉర… Read More
పబ్లిసిటీ ముందు కరోనా వెలవెల.. లాక్ డౌన్లోనూ ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేల ప్రారంభోత్సవాలు..పబ్లిసిటీ కోసం రాజకీయ నేతలు ఎంతకైనా సిద్ధమైపోతారు. కాలమాన పరిస్ధితులతో కానీ ముహుర్తాలతో కానీ, విపత్తులతో కానీ వారికి సంబంధమే ఉండదన్న విమర్శలు మనం అప్ప… Read More
కరోనా వ్యాప్తిపై టీడీపీ వర్సెస్ వైసీపీ.. చంద్రబాబు, లోకేష్ వ్యాఖ్యలపై సెటైర్లు వేసిన వైసీపీ ఎంపీదేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్నప్పటికి కరోనా వైరస్ కేసులు మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకీ కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపిస్తుంది . ఇక ఏపీలో కూడా కరో… Read More
అమెరికాలోను జగన్ను వెంటాడుతున్న వివాదాలు..కరోనావేళ కొత్త కల్లోలం..రెండుదేశాల్లోను చర్చఅమరావతి: కొద్ది రోజుల క్రితం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్లో ఏపీ సీఎం జగన్ కరోనావైరస్ నేపథ్యంలో ఒక మెసేజ్ ఇచ్చిన హోర్డింగ్ ద… Read More
0 comments:
Post a Comment