Friday, March 12, 2021

చీరాల వైసీపీలో వర్గ పోరు .. ఆమంచి అనుచరుడిపై దాడి, ఎస్పీ దాకా వెళ్ళిన పంచాయితీ

ప్రకాశం జిల్లా చీరాల వైసీపీలో వర్గ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పినా, మంత్రులే రంగంలోకి దిగినా వివాదం సమసిపోని పరిస్థితి. తాజాగా కరణం బలరాం కుమారుడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3t9K5B2

Related Posts:

0 comments:

Post a Comment