విశాఖపట్నం: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టించిన ప్రభంజనాన్ని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తేలిగ్గా తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. 73 మున్సిపాలిటీలు, 11 మున్సిపల్ కార్పొరేషన్లలో వైసీపీ సాధించిన విజయాన్ని తక్కువగా అంచనా వేస్తోంది. వైసీపీ సాధించిన గెలుపు.. గెలుపు కాదని టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విజయాన్ని వైసీపీ బలుపుగా తాము
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qOvglQ
అది గెలుపు కాదు..వైసీపీ బలుపు: ఆ పేరు వింటే గన్నేరు పప్పుకు వణుకు: జగన్పై టీడీపీ ఫైర్
Related Posts:
Shock: ఆంటీని రేప్ చేసిన ఆరు మంది, మేనల్లుడిని కట్టేసి, షార్ట్ ఫిలిం తీసి, ఆన్ లైన్ లో వీడియో వైరల్జైపూర్/ అల్వాల్/ హర్యానా: బంధువుల ఇంటిలో శుభకార్యం ముగించుకుని మేనల్లుడితో కలిసి బైక్ లో వెలుతున్న 45 ఏళ్ల వివాహిత మహిళను ఆరు మంది వెంబడించారు. అసలే ర… Read More
ఎగ్ @ రూ.6: పోషక పదార్థాలు, వైరస్ నివారణ కావడంతో డిమాండ్.. వామ్మో అంటోన్న జనం..కరోనా వైరస్.. వ్యాక్సిన్ రాకపోవడంతో జనం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చికెన్, ఎగ్, ఆవిరి పడుతూ.. వైరస్ నుంచి రక్షణ పొందుతున్నారు. అయితే కోడి గుడ్డులో పో… Read More
చంద్రబాబుకు దమ్ముంటే సీబీఐ విచారణ కోరాలి... అమరావతి భూకుంభకోణంపై ఎమ్మెల్యే రోజా...అమరావతిలో రాజధాని పేరుతో జరిగిన భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేయడంతో టీడీపీ అధినేత చంద్రబాబు,ఆయన బినామిలు గజగజ వణుకుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా వ… Read More
కార్పోరేట్ గద్దల కోసమే వ్యవసాయ బిల్లు.. రైతులకు తీరని అన్యాయం.. రాజ్యసభలో వ్యతిరేకించాలన్న కేసీఆర్దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్ని రంగాల్లో 'ఏకత్వ' సూత్రానికి ప్రాధాన్యతనిస్తూ వస్తోంది. ఏయే రంగాల్లో ఏకత్వం సాధ్యమవుతుందో వాటన్నింటిన… Read More
వైయస్ జగన్ పాలనలో మిగిలిందిదే .. ఏపీ ఆర్ధిక సంక్షోభంపై యనమల ఫైర్ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది అని టిడిపి నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి అపసవ్య విధానాలతో,అవిన… Read More
0 comments:
Post a Comment