Friday, March 12, 2021

మోదీకి బానిసలా అన్నాడీఎంకె... డీఎంకె సెక్యులరిజం నిర్వచనమేంటో? నిప్పులు చెరిగిన ఓవైసీ..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేసిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ... అందుకు తగిన గ్రౌండ్‌ను ప్రిపేర్ చేస్తున్నారు. తమిళ అస్తిత్వ ప్రతీకలుగా ముద్రపడ్డ ప్రధాన ద్రవిడ పార్టీలపై పదునైన విమర్శలు చేస్తున్నారు. డీఎంకె,అన్నాడీఎంకె... ఈ రెండు పార్టీలు తమ సిద్దాంతాలను పక్కనపెట్టి కేవలం రాజకీయ ప్రాభవం కోసం పాకులాడుతున్నాయని తాజాగా విమర్శించారు. అన్నాడీఎంకె ప్రధాని నరేంద్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tbr55p

Related Posts:

0 comments:

Post a Comment