లక్నో: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, లోక్సభ సభ్యుడు కౌశల్ కిషోర్ కుమారుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన గాయపడ్డారు. హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పిందని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగారు. దుండగుల కోసం జల్లెడ పడుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bTTl5n
బీజేపీ ఎంపీ కుమారుడిపై కాల్పులు: లవ్ మ్యారేజ్: బామ్మర్దితో కలిసి
Related Posts:
రాక్ఫోర్డ్లో కాల్పులు: ముగ్గురు మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలువాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఇల్లినాయిస్ నగరంలో ఓ దుండగుడు తుపాకీతో జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు… Read More
వైసీపీ, టీడీపీ సవాళ్లు: విశాఖ తూర్పు నియోజకవర్గంలో 144 సెక్షన్, పోలీసుల మోహరింపువిశాఖపట్నం: నగరంలోని తూర్పు నియోజకవర్గం గత రెండు మూడు రోజులుగా రాజకీయంగా బాగా వేడెక్కింది. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్.. ఎమ్మెల్యే వెలగపూడికి… Read More
హరిజనవాడలకు మహనీయుల పేర్లు: అనంతపురంలో వినూత్న ప్రయోగం: అదే బాటలో మహారాష్ట్రఅనంతపురం: అనంతపురం జిల్లా అధికార యంత్రాంగం ఓ వినూత్న ప్రయోగానికి తెర తీసింది. కులాలను ప్రతిబింబించే పేర్లను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది… Read More
క్రిస్మస్నాడు జగన్ పచ్చి అబద్దాలు -సీఎం స్థాయి ఇంకా పతనం -వైసీపీ ఎంపీ రఘురామ ఫైర్సొంత పార్టీపై, అధినేత వైఎస్ జగన్ పై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శల పరంపర కొనసాగిస్తున్నారు. అనర్హత పిటిషన్ వ్యవహారం ఇప్పట్లో తేలేలా లే… Read More
రజినీకాంత్ త్వరగా కోలుకునేందుకు వైద్యుల కీలక సూచనలు: చెన్నైలోనే విశ్రాంతిహైదరాబాద్: అస్వస్థతకు గురై నగరంలోని అపోలో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ తమిళ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ఆదివారం మధ్యాహ్నం డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుం రజి… Read More
0 comments:
Post a Comment