లక్నో: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, లోక్సభ సభ్యుడు కౌశల్ కిషోర్ కుమారుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన గాయపడ్డారు. హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పిందని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగారు. దుండగుల కోసం జల్లెడ పడుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bTTl5n
బీజేపీ ఎంపీ కుమారుడిపై కాల్పులు: లవ్ మ్యారేజ్: బామ్మర్దితో కలిసి
Related Posts:
కరోనా విలయం: కేంద్రం కొత్త గైడ్లైన్స్ -డిసెంబర్ 1 నుంచి కంటైన్మెంట్ ఇంకా కఠినంగా -ముఖ్యాంశాలివేకరోనా మహమ్మారికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలో కొత్తగా మరో 44,376 కేసులు,481 మరణాలు నమోదు కావడంతో మొత్తం కేస… Read More
ఇంటికో బోటు కావాలా ? కాల్వల పునరుద్ధరణ కావాలా ? కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూటి ప్రశ్నగ్రేటర్ హైదరాబాద్ లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, గ్రేటర్ మేయర్ పీఠాన్ని బీజేపీ చేజిక్కించుకుంటుంది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.… Read More
శబరిమల : ఇకపై స్టీల్ బాటిళ్లలో ఔషధ జలం... బాటిల్ తిరిగిస్తే డబ్బులు రీఫండ్శబరిమల అయ్యప్ప భక్తులకు అందించే ఔషధ జలాన్ని ఇకపై స్టీల్ బాటిళ్లలో అందించాలని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) నిర్ణయించింది. కోవిడ్ 19 నేపథ్యంలో బ… Read More
బిహార్ అసెంబ్లీ స్పీకర్గా విజయ్ కుమార్ సిన్హా... ఆ స్థానంలో మొట్టమొదటి బీజేపీ నేత...బిహార్ అసెంబ్లీ చరిత్రలో మొట్టమొదటిసారి బీజేపీ ఎమ్మెల్యే స్పీకర్గా ఎన్నికయ్యారు. బుధవారం(నవంబర్ 25) అసెంబ్లీలో జరిగిన స్పీకర్ ఎన్నికలో బీజేపీ ఎమ్మెల్… Read More
ఆ మహానాయకులపై అక్బరుద్దీన్ వ్యాఖ్యలు గర్హనీయం.. ఎంఐఎం ఎమ్మెల్యేకు కేటీఆర్ కౌంటర్...జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్-బీజేపీ-ఎంఐఎం మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అక్రమ కట్టడాల కూల్చివేతలపై మాట్లాడుతూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పీ… Read More
0 comments:
Post a Comment