ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపు దారులకు వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆస్తిపన్ను వసూళ్లను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దీని అమలు వల్ల అటు ప్రజలపై భారం తగ్గడంతో పాటు పన్ను వసూళ్లు కూడా పెరగబోతున్నాయి. తాజాగా పురపాలక ఎన్నికల సందర్భంగా ఆస్తిపన్ను భారం పెరుగుతుందంటూ విపక్షాలు చేసిన ఆరోపణలన్ని తిప్పికొట్టిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PkMkDw
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బంపర్ ఆఫర్లు- డిస్కౌంట్, పాత విధానంలో
Related Posts:
బాబు..పవన్కు అవకాశం ఇవ్వొద్దు: ఏపీలో ఇసుక వారోత్సవాలు : సీఎం జగన్ ఆదేశం..!ఏపీలో రాజకీయంగా దుమారానికి కారణమవుతున్న ఇసుక వ్యవహారం పైన ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. మంత్రులను అడ్డుకోవటం.. రాజకీయంగా ప్రభుత్వం పైన తీవ్ర … Read More
లవ్ యూ రాహుల్, ప్రపంచంలో నీ అంత మంచి.. ప్రియాంక ట్వీట్స్తన సోదరుడు రాహుల్గాంధీకి చెల్లి ప్రియాంక గాంధీ భాయ్ దూజ్ శుభాకాంక్షలు తెలిపారు. తమ చిన్నప్పటి ఫోటోలను కూడా షేర్ చేశారు. ఈ ప్రపంచంలో నీ స్థానాన్ని ఎవర… Read More
టీఎస్ఆర్టీసీ సమ్మె, సకల జనుల సమరభేరికి అనుమతి ఇచ్చిన కోర్టుఆర్టీసీ కార్మికులు చేపట్టిన సకల జనుల సమరభేరికి రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యహ్నం రెండు గంటల నుండి సాయంత్రం అయిదు గంటల వరకు సభను నిర్వహించుకోవ… Read More
పరీక్ష కేంద్రంపై ఉగ్ర కాల్పులు: భద్రతా దళాలు అప్రమత్తం, వేటాడుతున్నారుశ్రీనగర్: ఓ వైపు జమ్మూకాశ్మీర్లో పరిస్థితిని పరిశీలించేందుకు 23 మంది యూరోపియన్ పార్లమెంట్ సభ్యులు శ్రీనగర్లో పర్యటిస్తుండగానే.. మరో వైపు ఉగ్రవాదులు … Read More
TSRTC STRIKE:సమ్మె విరమించమని కార్మికులను ఆదేశించలేం, బకాయి వివరాలపై ఆరా, శుక్రవారానికి వాయిదాటీఎస్ఆర్టీసీ బకాయిలు, సమ్మెకు సంబంధించిన పిటిషన్పై మంగళవారం హైకోర్టులో విచారణ ముగిసింది. ప్రధానంగా రూ.1099 కోట్ల బకాయి గురించి వాదనలు జరిగాయి. ప్రభుత… Read More
0 comments:
Post a Comment