ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపు దారులకు వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆస్తిపన్ను వసూళ్లను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దీని అమలు వల్ల అటు ప్రజలపై భారం తగ్గడంతో పాటు పన్ను వసూళ్లు కూడా పెరగబోతున్నాయి. తాజాగా పురపాలక ఎన్నికల సందర్భంగా ఆస్తిపన్ను భారం పెరుగుతుందంటూ విపక్షాలు చేసిన ఆరోపణలన్ని తిప్పికొట్టిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PkMkDw
Tuesday, March 30, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment