ఒకపక్క కరోనా మహమ్మారి తో విలవిలలాడుతున్న తెలుగు రాష్ట్రాలకు రానున్న రోజుల్లో మరో ఉపద్రవం ముంచుకొస్తోంది. ఈసారి తెలుగు రాష్ట్రాలలో ఎండలు విపరీతంగా మండిపోతాయని వాతావరణ శాఖ ఇప్పటికే పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈరోజు నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో వడగాలులు పెరగనున్నాయని, తెలుగు రాష్ట్రాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31kA606
ఏపీ, తెలంగాణా ప్రజలకు మరో అలెర్ట్ .. విపరీతంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు, వడగాలులు
Related Posts:
ఎయిర్సెల్ - మ్యాక్సిస్ కేసు : చిదంబరం, కార్తీకి రిలీఫ్.. ఆగస్టు వరకు నో అరెస్ట్ఢిల్లీ : ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరం, కార్తి చిదంబరానికి రిలీఫ్ దొరికింది. ఆగస్ట్ 1 వరకు వారిద్దరినీ అరెస్ట్ చేయొద్దని ఢిల్… Read More
పథకాల పేరుతో పచ్చి మోసం..! గేదెలకు భీమా మాటున అధికారుల చేతి వాటం..!!హైదరాబాద్: ప్రభుత్వ పథకాలు అవినీతి మయం అవుతున్నాయి. ఉన్నత ఆశయంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రవేశ పెట్టిన పథకాలు నీరుగారి పోతున్నాయి.ఆఖరి మూగ జావాలన… Read More
రామ్గోపాల్ వర్మ అప్పుడే మొదలెట్టేశారు! కమ్మ వాళ్ల హోటల్లో రెడ్లు పాగా వేశారంటూ..!విజయవాడ: వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. సంచలనం కోసం ఆయన ఏదైనా చేస్తారు. చేస్తున్నారు కూడా. మొన్నటి లోక్సభ, … Read More
కాంగ్రెస్ నేతగా కాదు..కుటుంబ సభ్యుడిగా: మేనల్లుడి కోసం వచ్చేసారు:హెలికాఫ్టర్తో పూల వర్షం..!వైయస్ కుటుంబంతో సుదీర్ఘ అనుబంధం. వైయస్ మరణం తరువాత కొంత కాలం ఆ కుటుంబానికి అండగా నిలిచారు. కొన్ని ప్రత్యేక కారణాలతో జగన్కు దూరంగా ఉంటున్నా… Read More
మోడీ కేబినెట్ 2.0 : 60 మందికి అవకాశం? అమిత్ షా చేరికపై తొలగని సందిగ్దం..!ఢిల్లీ : కేబినెట్ కూర్పుపై ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ ప్రెసిడెంట్ అమిత్షా వరుసగా రెండోరోజు సుదీర్ఘ మంతనాలు జరిపారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు చర్చ… Read More
0 comments:
Post a Comment