అమరావతి: రాష్ట్రానికే తలమానికంగా ఉంటూ వస్తోన్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించి తీరుతామంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ తాజాగా లోక్సభలో చేసిన ప్రకటన.. రాష్ట్రంపై భారతీయ జనతా పార్టీ నేతల వైఖరెలాంటిదనేది మరోసారి స్పష్టం చేసినట్టయింది. ఉమ్మడి రాష్ట్రం విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చక పోగా..ఉన్న వాటిని ప్రైవేటీకరించే పనిలో పడింది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OBbUmO
ఏపీకి బీజేపీ తీరని ద్రోహం: నాడు ప్రత్యేక హోదా.. ఇప్పుడు విశాఖ స్టీల్స్: మాస్ ఎంటర్టైన్మెంట్
Related Posts:
యూపీలో అసలేం జరుగుతోంది : ముజఫర్నగర్లో ముస్లిం కుటుంబాల పరిస్థితి ఎలా ఉంది..?ఉత్తరప్రదేశ్లో ఆందోళనలను అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోంది. హింసాత్మక సంఘటనల్లో పాల్గొనేవారు అంతకంతకు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరి… Read More
ఆర్ఎస్ఎస్ ప్రపంచ విజయాన్నికాంక్షిస్తుంది.. మోహన్ భగవత్అధికారంలోకి వచ్చిన కొత్త వ్యక్తులు కొత్త సవాళ్లను అధిగమిస్తారని, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఈ నేపథ్యంలోనే సీఏఏ చట్టంపై కూడ ఆయన ఇన్డైరక్ట్గా… Read More
జాతీయ పౌర పట్టిక ఇప్పుడే ఎందుకు, ఎన్ఆర్సీతో లింక్? మెగా ర్యాలీలో మధ్యప్రదేశ్ సీఎం విసుర్లుపౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంటోంది. సీఏఏ, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించింది. సీఎం కమల్నాథ… Read More
సూర్య గ్రహణం.. అయ్యప్ప భక్తులకు సూచనడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక -… Read More
ఆర్టీసీ ఉద్యోగుల పదవివిరమణ వయస్సు 60 సంవత్సరాలుఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ మరో తీపి కబురును అందించారు. ఆర్టీసీ ప్రక్షాళనలో భాగంగా పలు చర్యలు చేపడుతున్న సీఎం కేసీఆర్ మరో నిర్ణయం తీసుకున్నారు. స… Read More
0 comments:
Post a Comment