అమరావతి: రాష్ట్రానికే తలమానికంగా ఉంటూ వస్తోన్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించి తీరుతామంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ తాజాగా లోక్సభలో చేసిన ప్రకటన.. రాష్ట్రంపై భారతీయ జనతా పార్టీ నేతల వైఖరెలాంటిదనేది మరోసారి స్పష్టం చేసినట్టయింది. ఉమ్మడి రాష్ట్రం విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చక పోగా..ఉన్న వాటిని ప్రైవేటీకరించే పనిలో పడింది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OBbUmO
ఏపీకి బీజేపీ తీరని ద్రోహం: నాడు ప్రత్యేక హోదా.. ఇప్పుడు విశాఖ స్టీల్స్: మాస్ ఎంటర్టైన్మెంట్
Related Posts:
ప్రేమికుల దినోత్సవాన్ని అడ్డుకుంటాం..! పాశ్చాత్య సంస్కృతి అవసరం లేదంటున్న భజరంగ్ దళ్..!!హైదరాబాద్ : ప్రేమికులకు చేదు వార్త వినిపిస్తున్నాయి వీహెచ్ పీ, భజరంగ్ దళ్ పార్టీలు. పాశ్చాత్య సంస్కృతిలో భాగమైన వాలెంటైన్ డేను విశ్వ హిందూ పరిషత… Read More
జగనన్న ఏమిటీ.. అసలు మహిళలు అంగీకరిస్తారా?: చంద్రబాబు, మంచే జరుగుతుందని జగన్అమరావతి: ఆర్థిక నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లి, 11 ఛార్జీషీట్లలో పేరు కలిగి, కోర్టుల చుట్టూ తిరుగుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన… Read More
వార్నింగ్: బడ్జెట్ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం, హాజరు కాకుంటే వేటు: సిద్దరామయ్య, బీజేపీ దెబ్బబెంగళూరు: కర్ణాటకలో బడ్జెట్ ప్రవేశ పెడుతున్న రోజు కాంగ్రెస్ శాసన సభ్యుల సమావేశానికి ఎమ్మెల్యేలు అందరూ హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి, సీఎల్ పీ నేత సిద… Read More
తమిళ్ నాడు స్పెల్లింగ్ తెలుసా?తమిళ్ నాడు స్పెల్లింగ్ తెలియకపోవడమేంటీ? ఇదో ప్రశ్నా అని రాగాలు తీస్తున్నారా? పొరపడినట్టే. తమిళ్ నాడు స్పెల్లింగ్ మారబోతోంది. దీనికి సంబంధించిన ప్రతిపా… Read More
బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్, 10 మంది మృతి: నక్సలైట్లకు ఎదురుదెబ్బనయారాయపూర్: ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎదురు కాల్పుల్లో పదిమంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశ… Read More
0 comments:
Post a Comment