Friday, March 12, 2021

దారుణం... అర్ధరాత్రి గ్రామ వాలంటీర్ దారుణ హత్య... గునపంతో పొడిచి చంపిన దుండగులు

అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది.కూడేరు మండలం శివరాంపేట గ్రామానికి చెందిన వాలంటీర్ శ్రీకాంత్ అర్ధరాత్రి హత్యకు గురయ్యాడు. పొలం వద్ద నిద్రిస్తున్న అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు గునపంతో పొడిచి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే... శివరాంపేట గ్రామంలో శ్రీకాంత్ అనే యువకుడు వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం(మార్చి 12)

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bHRyRY

Related Posts:

0 comments:

Post a Comment