క్వాడ్(క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్) కూటమి సదస్సులో తొలిసారిగా నాలుగు దేశాల అధినేతలు పాల్గొననున్నారు. శుక్రవారం(మార్చి 12) వర్చువల్గా జరిగే ఈ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ,అమెరికా అధ్యక్షుడు జో బైడెన్,జపాన్ సుగా,ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్ పాల్గొననున్నారు. ఇప్పటివరకూ క్వాడ్ సమావేశాలన్నీ విదేశాంగ మంత్రుల స్థాయిలోనే జరగ్గా... తొలిసారి నలుగురు దేశాధినేతలు ఇందులో పాల్గొంటుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qC9gKZ
అందరి చూపు అటు వైపే... క్వాడ్ సదస్సులో తొలిసారిగా దేశాధినేతలు... ఆసక్తిగా గమనిస్తోన్న ప్రపంచ దేశాలు...
Related Posts:
బోస్టన్ కమిటీ రిపోర్ట్: ఆరు ప్రాంతాలుగా 13 జిల్లాలు, ఆర్థిక, సామాజిక పరిస్థితుల అంచనాఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలను ఆరు ప్రాంతాలు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు విభజించింది. ఆయా జిల్లాల ఆర్థిక, సామాజిక పరిస్థితులను అంచనా వేసి నివేదికలో పొ… Read More
Nusrat Jahan: ఎంపీగా బిజీ బిజీ, కానీ ఏడాదికి రెండు సినిమాలు, న్యూ ఇయర్ డెసిషన్ఒకేసారి రెండు పనులు చేయడం అసాధ్యం.. అదీ భిన్న రంగాల్లో రెండు పనులు చేపట్టడం సాధ్యం కాదు. సాధారణంగా ఒక ఫీల్డ్ నుంచి వచ్చి మరో ఫీల్డ్లోకి మారే సమయంలో ఇ… Read More
భారత ప్రధానివా? పాక్ ప్రతినిధివా? మోదీపై మమత ఫైర్పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై వ్యతిరేక నిరసనలు మిగతా రాష్ట్రాల్లో చల్లబడినా.. వెస్ట్ బెంగాల్ లో మాత్రం ఉధృతంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్వయ… Read More
ఎయిరిండియా స్కాం: చిదంబరంను ప్రశ్నించిన ఈడీన్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరంను ఏవియేషన్ స్కాంకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు శుక్రవారం విచ… Read More
నెహ్రూ-లియాకత్ ఒప్పందం అమలుచేస్తామన్న అమిత్ షా.. అసలేంటీ ఒప్పందం.. ఎందుకు పదేపదే చెబుతున్నారు?పౌరసత్వ సవరణ చట్టం(CAA)చట్టాన్ని ప్రతిపక్షాలు ఎంతగా వ్యతిరేకిస్తున్నాయో.. బీజేపీ సర్కార్ దాన్ని అంతగా సమర్థిస్తోంది. సీఏఏ అనేది ఒక వర్గం వారిని లక్ష్య… Read More
0 comments:
Post a Comment