క్వాడ్(క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్) కూటమి సదస్సులో తొలిసారిగా నాలుగు దేశాల అధినేతలు పాల్గొననున్నారు. శుక్రవారం(మార్చి 12) వర్చువల్గా జరిగే ఈ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ,అమెరికా అధ్యక్షుడు జో బైడెన్,జపాన్ సుగా,ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్ పాల్గొననున్నారు. ఇప్పటివరకూ క్వాడ్ సమావేశాలన్నీ విదేశాంగ మంత్రుల స్థాయిలోనే జరగ్గా... తొలిసారి నలుగురు దేశాధినేతలు ఇందులో పాల్గొంటుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qC9gKZ
అందరి చూపు అటు వైపే... క్వాడ్ సదస్సులో తొలిసారిగా దేశాధినేతలు... ఆసక్తిగా గమనిస్తోన్న ప్రపంచ దేశాలు...
Related Posts:
యాదాద్రి ఆలయంలో కరోనా కలకలం: అర్చకుడికి మాత్రమే కాదు..32 మందికి: దర్శనాల మాటేంటీయాదాద్రి భువనగిరి: తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి రెక్కలు చాస్తోంది. రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ సహా అనేక జిల… Read More
తెలంగాణలో బహిరంగ ఉత్సవాలు, ఊరేగింపులపై నిషేధం - ప్రెస్ రివ్యూకరోనా వ్యాప్తి దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో బహిరంగ ఉత్సవాలు, ఊరేగింపులపై ఏప్రిల్ 30 వరకు ప్రభుత్వం నిషేధం విధించిందని ఈనాడు ఒక కథనంలో తెలిపింది. ప్రజల… Read More
viral video: బట్టలూడదీసి బీజేపీ ఎమ్మెల్యేపై రైతుల దాడి -సాగు చట్టాలపై పోరులో అనూహ్య ఘటన -ఖండనలువ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమంలో మరోసారి హింస తలెత్తింది. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ గడిచిన నాలుగు నెలలుగా రైతులు నిరసనల… Read More
తెలంగాణలో అంతకంతకూ కరోనా తీవ్రత: డిశ్చార్జిలు, టెస్టింగుల్లో కొత్త మార్క్..కోటి ప్లస్హైదరాబాద్: తెలంగాణలో అంతకంతకూ కరోనా వైరస్ కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజువారీ కేసుల్లో అనూహ్య పెరుగుదల నమోదవుతోంది. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదాద… Read More
మళ్లీ 60 వేలకు పైగా: రోజూ వేలల్లో: కరోనా కట్టుతప్పినట్టే: వ్యాక్సినేషన్లో అదే జోరున్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ జెట్ స్పీడ్తో పరుగులు పెడుతోంది వాటి సంఖ్య. అనేక రాష్ట్రాల… Read More
0 comments:
Post a Comment