న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ జెట్ స్పీడ్తో పరుగులు పెడుతోంది. అనేక రాష్ట్రాల్లో కరోనా తీవ్రత కనిపిస్తోంది. తెలంగాణలో వైద్య విద్యా కళాశాలలు మినహా అన్ని విద్యాసంస్థలు, పాఠశాలలను మూసివేశారు. ఛత్తీస్గఢ్లో అయిదు రోజుల కిందటే విద్యాసంస్థలు మూతపడ్డాయి. పార్కుల వంటి బహిరంగ ప్రదేశాలకు తాళాలు పడ్డాయి. వారాంతపు రోజుల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cZblfn
దేశంలో కరోనా కేసుల విస్ఫోటం: ఒక్కరోజే అరలక్షకు చేరువగా: మరణాల్లో అనూహ్య పెరుగుదల
Related Posts:
అగ్గిరాజేసిన అమిత్ షా ఒకే భాష కామెంట్స్.. ఒంటికాలిపై లేచిన స్టాలిన్, కుమారస్వామిన్యూఢిల్లీ : ఒకే దేశం, ఒకే మతం, ఒకే భాష అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. ఒకే భాష పేరుతో జాతీయ భాష హిందీని ప్రమోట్ చేయాలని … Read More
టీటీడీ ఛైర్మన్ నివాసానికి అఘోరాలు.. మరో నేత ఇంట్లోనూ..సోషల్ మీడియాలో హల్ చల్..!!హిమాలయాల్లో ఘోర తపస్సు చేసుకునే అఘోరాలు ఏపీలో దర్శన మిచ్చారు. అందునా రాజకీయ ప్రముఖల నివాసాల్లో కనిపించారు. ఇప్పుడు ఈ అంశం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్త… Read More
ఆర్థికరంగ బలోపేతం కోసం చర్యలు, ఎఫ్డీఐలు మరింత పెరుగతాయని నిర్మలా సంకేతాలున్యూఢిల్లీ : ఆర్థిక మాంద్యం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఆటో మొబైల్ దిగ్గజ కంపెనీలు తమ ఉత్పత్తిని ఆపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్… Read More
సింగిల్ గా వచ్చి కూల్ గా దోచేసే దొంగ పై పీడీ యాక్ట్ ఆ దొంగ సింగిల్ గా వస్తాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తాడు. గుట్టుచప్పుడు కాకుండా కూల్ గా దో చేస్తాడు. ఇక దోపిడి డబ్బుతో దర్జాగా బతికేస… Read More
ప్రగతి భవన్ లో కుక్క మరణం .. డాక్టర్ పై కేసు నమోదుసీఎం కేసీఆర్ నివాసం ప్రగతి భవన్లో కుక్క మరణిస్తే డాక్టర్ నిర్లక్ష్యమే కారణం అని కేసు నమోదు చేశారు సదరు కుక్కలను చూసుకునే ఆలీ ఖాన్ . సీఎం కేసీఆర్ నివా… Read More
0 comments:
Post a Comment