భారత జాతికి స్వేచ్ఛను ప్రసాదించిన స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని మరోసారి మననం చేసుకునే గొప్ప అవకాశం 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ద్వారా కలిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మగాంధీ పాత్రను కొనియాడారు.దేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని గాంధీకి ముందు.. గాంధీ తర్వాత అని పేర్కొనవచ్చు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qFtqDT
మహాత్ముడి అహింసా పంథానే తెలంగాణకు స్పూర్తి... : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రారంభోత్సవంలో కేసీఆర్
Related Posts:
అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ..! చైనా పై తీవ్ర ప్రభావం చూపనున్న ట్రంప్ నిర్ణయం..!!వాషింగ్టన్/హైదరాబాద్ : రోజుకో సంక్షోభం అగ్ర రాజ్యాన్ని కుదిపేస్తోంది. మొన్న ఇరాన్, నిన్న చైనా దేశాలతో చెలరేగిన వివాదాల నుంచి తేరుకోక ముందే అమెరికాలో … Read More
మళ్లీ అగ్గి రాజుకుంది : రీ పోలింగ్ కారణం సీఎస్: టీడీపీ మండిపాటు: ఎల్వీ ఖండన..!ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి..అధికార పార్టీ మధ్య సద్దుమణిగిన వివాదం మరో కారణంతో మరో సారి రాజుకుంది. చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గ… Read More
రీపోలింగ్కు సర్వం సిద్ధం: వేడెక్కిన చంద్రగిరి: భారీగా బలగాలుచిత్తూరు: జిల్లాలోని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రీపోలింగ్ నిర్వహించడాన్ని నిరసిస్తూ తెలుగుదేశ… Read More
శాతవాహన వర్సిటీ రగడ ..టీఆర్ఎస్ పార్టీ కాదు ఆర్ఎస్ఎస్ రాష్ట్రశాఖ అంటున్న పౌరహక్కుల సంఘంశాతవాహన యూనివర్సిటీలోని తెలంగాణ విద్యార్థి వేదికలో పనిచేస్తున్న విద్యార్థులకు మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ పోలీసుల ద్వారా ప్రభుత్వం అనుసరిస్తున్న వై… Read More
తుది అంకానికి చేరిన సార్వత్రిక సమరం.. నేటితో ముగియనున్న చివరి విడత ప్రచారంసార్వత్రిక ఎన్నికల సమరం తుది అంకానికి చేరింది. లోక్సభ ఎన్నికల చివరి దశ ప్రచారానికి నేటితో తెర పడనుంది. 8రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో ఆదివారం పోల… Read More
0 comments:
Post a Comment