వాషింగ్టన్: సైనిక పాలనలోకి వెళ్లిన మయన్మార్పై అగ్రరాజ్యం అమెరికా.. ఉక్కుపాదం మోపింది. అక్కడ చెలరేగుతోన్న హింసాత్మక పరిస్థితులు, హత్యాకాండను చూస్తూ ఊరుకోబోమంటూ హెచ్చరికలను జారీ చేస్తూ వచ్చిన అమెరికా అన్నంత పని చేసింది. తాజాగా మయన్మార్ను బ్లాక్లిస్ట్లో ఉంచింది. ఇప్పుడున్న హింసాత్మక వాతావరణాన్ని, ఆందోళనకారులపై కొనసాగిస్తోన్న దమనకాండకు వెంటనే నిలిపివేయకపోతే మున్ముందు మరిన్ని తీవ్ర పరిణామాలను ఎదర్కోవాల్సి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30eXs6U
ప్రజలపై దమనకాండ: అన్నంత పని చేసిన అమెరికా: పొరుగు దేశంపై
Related Posts:
అదుపు తప్పి..రన్వేను దాటుకుని! విమానాశ్రయంలో ప్రమాదంముంబై: ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన ఎయిర్క్ర… Read More
బాబోయ్ ఇలా చదివేస్తున్నారేంటి: ఐసీఎస్ఈ ఫలితాల్లో ఇద్దరు విద్యార్థులకు వంద శాతం మార్కులున్యూఢిల్లీ: మే నెలలో విద్యార్థులు రాసిన పరీక్ష ఫలితాలు క్రమంగా వెలువడుతున్నాయి. రెండ్రోజుల క్రితం సీబీఎస్ఈ 12వ తరగతి 10 వ తరగతి ఫలితాలు విడుదల కాగా మ… Read More
రక్తమోడిన రంజాన్: మసీదు సమీపంలో ఆత్మాహూతి దాడిలాహోర్: ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఆరంభంలోనే రక్తమోడింది. ప్రాచీన మసీదును లక్ష్యంగా చేసుకుని ఆత్మాహూతి దాడి చోటు చేసుకుంది. ఈ ఘటన… Read More
కేంద్రంలో కాంగ్రెస్ కు అధికారం .. తెలంగాణలో కేసీఆర్ కు జైలు ఖాయం .. ఎమ్మెల్యే కోమటిరెడ్డి జోస్యంకాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్ది సంచలన వ్యాఖ్యలు చేశారు . దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలలో ఈ దఫా … Read More
ఇందిరా పార్క్ వద అంబేడ్కర్ వాదుల మహాగర్జన..! కదం తొక్క నున్న ఎంఆర్పీఎస్..!!హైదరాబాద్: తెలంగాణలో మందకృష్ణ మాదిగ తన కార్యకలాపాలను ఉద్రుతం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కొన్నాళ్లు నిశ్శబ్దంగా మారిపోయిన ఎంఆర్పీయస్ కార్యక్… Read More
0 comments:
Post a Comment