Wednesday, March 24, 2021

తిరుపతి ఉపఎన్నిక- ఈసీ అసాధారణ నిర్ణయం- పంచాయతీ, మున్సిపల్‌ పోరే కారణం

వచ్చే నెల 17న జరిగే తిరుపతి ఉపఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తత ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేసి నామినేషన్లు స్వీకరిస్తున్న ఎన్నికల అధికారులు.. పోలింగ్‌ను కూడా పూర్తి స్ధాయిలో జరిగేలా చూసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ అసాధారణ నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇప్పుడు దీనిపై సర్వత్రా చర్చ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NQU4fR

0 comments:

Post a Comment