కోల్కత: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..తన అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని పునఃప్రారంభించారు. కొద్దిసేపటి కిందటే ఆమె కోల్కతలో రోడ్ షోలో పాల్గొన్నారు. కాలికి గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమె.. వీల్ చైర్పై రోడ్ షో నిర్వహిస్తున్నారు. కోల్కతలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద రోడ్ షో ప్రారంభమైంది. కాలికి గాయం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PQPZZx
వీల్ ఛైర్పై మమతా బెనర్జీ: గాయం తరువాత తొలిసారిగా జనం ముందుకు: భారీ రోడ్ షో
Related Posts:
చంద్రబాబు నివాసం వద్ద హైటెన్షన్ : ముగ్గరు మంత్రుల అడ్డగింపు : ఇంటిని ముంచేందుకు కుట్ర..!!ఏపీ రాజధాని అమరావతిలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద ఇంకా హైటెన్షన్ కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు నివాసంలోని వరద నీరు వచ్చిందనే సమాచారంతో ఉదయం… Read More
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు జవాబేదీ.. గ్లోబరీనా సంస్థకు అర్హత లేకున్నా టెండర్లా : లక్ష్మణ్హైదరాబాద్ : ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పులు దొర్లితే ఇంతవరకు ప్రభుత్వం స్పందిచకపోవడం సిగ్గుచేటన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. 26 మంది విద్య… Read More
కృష్ణా వరద ప్రవాహంలో స్తంభించిన పడవ: తృటిలో ఒడ్డెక్కిన వైసీపీ ఎమ్మెల్యే!గుంటూరు: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయా… Read More
ప్రజల కన్నా ప్రాజెక్టులే మిన్న.. కేసీఆర్పై దత్తన్న ఫైర్హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతుంది. సీఎం కేసీఆర్ లక్ష్యంగా బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల్లో… Read More
మున్సిపల్ ఎన్నికల కౌంటర్ పిటిషన్లో అభ్యంతరాలు.. ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహంహైదరాబాద్ : రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికలను పాత చట్టం ప్రకారమే నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు ఎన్నిలపై దాఖలైన పిటిషన్లపై హ… Read More
0 comments:
Post a Comment