Sunday, March 14, 2021

వీల్ ఛైర్‌పై మమతా బెనర్జీ: గాయం తరువాత తొలిసారిగా జనం ముందుకు: భారీ రోడ్ షో

కోల్‌కత: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..తన అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని పునఃప్రారంభించారు. కొద్దిసేపటి కిందటే ఆమె కోల్‌కతలో రోడ్ షోలో పాల్గొన్నారు. కాలికి గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమె.. వీల్ చైర్‌పై రోడ్ షో నిర్వహిస్తున్నారు. కోల్‌కతలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద రోడ్ షో ప్రారంభమైంది. కాలికి గాయం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PQPZZx

Related Posts:

0 comments:

Post a Comment