ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలోని 12 కార్పోరేషన్లు, 71 మున్సిపాలిటీలకు పోలింగ్ జరుగుతోంది. కడప జిల్లాలోని పులివెందుల,చిత్తూరు జిల్లాలోని పుంగనూరు,గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల,మాచర్ల నియోజకవర్గాలు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. దీంతో ఆ నాలుగు చోట్ల పోలింగ్ జరగట్లేదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cg5kKN
ఏపీలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్... ఓటర్లు ఇవి పాటించాల్సిందే...
Related Posts:
monica malik: లేడీ కాదు కేడీ.. 10 ఏళ్లలో 8 మందితో పెళ్లి.. నగదు/ నగలతో ఉడాయింపు..ఆమె లేడీ కాదు కేడీ.. సీనియర్ సిటిజన్లే లక్ష్యం.. నమ్మించి, మాయమాటలు చెబుతోంది. మనువాడుతోంది. తీరా.. నగదు, నగలు తీసుకొని ఉడాయిస్తోంది. గత పదేళ్లలో ఒక్క… Read More
ఈ నెల 7నుంచి ఏపీలో సిటీ బస్సులు- కేంద్రం వెసులుబాటుతో ఆర్టీసీ ఏర్పాట్లు..కరోనా వైరస్ వ్యాప్తి మొదలయ్యాక దేశవ్యాప్తంగా రవాణా ఆగిపోవడంతో ఏపీలోనూ దాని ప్రభావం పడింది. ఆర్టీసీ దూరప్రాంతాలకు నడిపే బస్సులతో పాటు స్ధానికంగా సిటీ … Read More
Drugs racket: సీఎం కొడుకుతో నటి రాగిణి, ఫోటోలు, వీడియోలు వైరల్, ఆ రోజు అదే లింక్, శివశివ !బెంగళూరు/ న్యూఢిల్లీ: స్యాండిల్ వుడ్ తో పాటు కర్ణాటకను కుదిపేస్తున్న డ్రగ్స్ మాఫియా ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడికి పెద్ద తలనొప్పిగా తయారైయ్య… Read More
జమిలి ఎన్నికలపై చంద్రబాబువి పగటి కలలు : ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్త్వరలో జమిలి ఎన్నికలు వస్తాయని చంద్రబాబు కలలు కంటున్నారని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు జమి… Read More
దారి చూపిన గురువునకు వందనం ... తీర్చుకోలేనిది మాస్టారూ... మీ రుణంఅజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా .. చక్షురున్మీలితం యేనా తస్మై శ్రీ గురవే నమః అజ్ఞానం అనే చీకట్లను తొలగించి విజ్ఞాన జ్యోతులు వెలిగించే వారు గురువుల… Read More
0 comments:
Post a Comment