ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలోని 12 కార్పోరేషన్లు, 71 మున్సిపాలిటీలకు పోలింగ్ జరుగుతోంది. కడప జిల్లాలోని పులివెందుల,చిత్తూరు జిల్లాలోని పుంగనూరు,గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల,మాచర్ల నియోజకవర్గాలు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. దీంతో ఆ నాలుగు చోట్ల పోలింగ్ జరగట్లేదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cg5kKN
ఏపీలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్... ఓటర్లు ఇవి పాటించాల్సిందే...
Related Posts:
మదర్స్ డే రోజు కవలలకు జన్మనిచ్చిన ఐరెన్ లేడీబెంగళూరు : మణిపూర్ ఐరన్ లేడీ ఇరోమ్ షర్మిల తల్లయ్యారు. మాతృదినోత్సవం రోజున ఆమె కవలలకు జన్మనిచ్చారు. బెంగళూరులోని క్లౌడ్ నైన్ హాస్పిటల్లో ఆమె ఇద్దరు పి… Read More
మెగా ఫ్యాన్స్కు బంపరాఫర్ : మోహన్బాబుకు పోటీగా చిరంజీవి: పవన్కు స్థానం దక్కలేదా ..!మెగాస్టార్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్. చిరంజీవి అభిమానుల పిల్లలకు అత్యుత్తమ విద్య చౌకగా అందుబాటులోకి వస్తోంది. చిరంజీవి ఇప్పటి వరకు బ్లడ్ బ్య… Read More
ఆ ట్వీట్లతో నారా లోకేష్ మళ్ళీ బుక్కయ్యాడుగా ... నెటిజన్లు ట్రోలింగ్స్ మొదలెట్టేశారుగాఏపీ మంత్రి ఏపీ సీఎం తనయుడు నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ లు మరోమారు నారా లోకేష్ టార్గెట్ అయ్యేలా చేశాయి. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, ఏపీ మ… Read More
ఫ్రంట్ ప్రయత్నాల్లో జోరు పెంచిన కేసీఆర్.. సాయంత్రం స్టాలిన్తో భేటీకానున్న సీఎం..ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గరపడుతుండటంతో ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల్లో జోరు పెంచారు తెలంగాణ సీఎం కేసీఆర్. ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు కాళ్లకు బలప… Read More
చంద్రబాబు క్యాబినెట్ భేటీకి ఇంకా రాని ఈసీ అనుమతి .. సీఎంను కలవనున్న సీఎస్ .. ఏపీలో ఉత్కంఠఏపీ క్యాబినెట్ భేటీ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 14వ తేదీన తలపెట్టిన మంత్రివర్గ సమావే… Read More
0 comments:
Post a Comment