ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలోని 12 కార్పోరేషన్లు, 71 మున్సిపాలిటీలకు పోలింగ్ జరుగుతోంది. కడప జిల్లాలోని పులివెందుల,చిత్తూరు జిల్లాలోని పుంగనూరు,గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల,మాచర్ల నియోజకవర్గాలు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. దీంతో ఆ నాలుగు చోట్ల పోలింగ్ జరగట్లేదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cg5kKN
ఏపీలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్... ఓటర్లు ఇవి పాటించాల్సిందే...
Related Posts:
హైదరాబాద్ విద్యార్థిని ఘనత: మైక్రోసాఫ్ట్లో రూ. 2 కోట్ల ప్యాకేజీతో జాబ్హైదరాబాద్: తెలంగాణకు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని మైక్రోసాఫ్ట్ ప్రధానా కార్యాలయంలో భారీ వేతనంతో ఉద్యోగం పొంది సత్తా చాటారు. అమెరికాలోని సియాటెల్ … Read More
ఆరోగ్య చిట్కాలు : ఇంట్లో ఉండే పలు ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టండి ఇలా...!డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
Covaxin రెండో డోసుకు 6 వారాలే గ్యాప్: రూ.843 కోట్లతో గ్లోబల్ టెండర్లు: వారికి ప్రయారిటీబెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ల కొరతను అధిగమించడానికి కర్ణాటక ప్రభుత్వం గ్లోబల్ టెండర్ల ప్రక్రియను… Read More
Cyclone Tauktae: వణుకుతోన్న గోవా: సుడులు తిరుగుతూ..తీరానికి అతి సమీపంలోపనాజి: అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫాన్.. ఉగ్రరూపాన్ని దాల్చింది. గంటగంటకూ బలపడుతోంది. పెను తుఫాన్గా అవతరించింది. క్రమంగా అది గుజరాత్ వైపు కదు… Read More
Raghurama krishnam Rajuకు షాక్ :హైకోర్టులో రెబల్ ఎంపీకి దక్కని ఊరట.. పిటిషన్ను కొట్టేసిన న్యాయస్థానంఅమరావతి: హైకోర్టులో రఘురామకృష్ణం రాజుకు ఊరట లభించలేదు. శుక్రవారం అరెస్టయిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను విచారణ చే… Read More
0 comments:
Post a Comment