లక్నో: ఉత్తరప్రదేశ్లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆలయంలోకి ప్రవేశించాడనే కారణంతో ఓ కుర్రాడ్ని కొందరు యువకులు చావగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. నిందితులు హిందూ ఏక్తా సంఘ్ ప్రతినిధులుగా గుర్తించారు. భారతీయ జనతా పార్టీకి అనుబంధ సంఘంగా దీన్ని భావిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటిదాకా ఇద్దరిని అరెస్ట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OyTqnx
ఆలయంలోకి ప్రవేశించాడని ముస్లిం కుర్రాడ్ని చావబాదారు: హిందూ ఏక్తా సంఘ్ కలకలం
Related Posts:
హైకోర్టు మెట్లెక్కిన తీన్మార్ మల్లన్న: వేధింపులపై పిటిషన్, సోమవారం విచారణతీన్మార్ మల్లన్న హైకోర్టును ఆశ్రయించాడు. తనపై కేసుల నమోదు వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. ఈ నెల 3న తనకు నోటీసులు ఇచ్చారని, రెండ్రోజుల సమయంలోనే వి… Read More
మధ్యప్రదేశ్, బెంగాల్లో విలయం -భారీ వర్షాలకు పోటెత్తిన వరద -సీఎంలకు ప్రధాని మోదీ ఫోన్మధ్య, తూర్పు భారతంలో వాన విలయాన్ని సృష్టించింది. వందలకొద్దీ గ్రామాలు నీట మునిగాయి. సాక్ష్యాత్తూ మంత్రులు సైతం వరదలో చిక్కుకుపోగా, ముఖ్యమంత్రులు అలుపు … Read More
తిరుమల శ్రీవారికి కొత్తగా ‘నవనీత సేవ’, విద్యుత్ కార్లు, టీటీడీ కీలక నిర్ణయాలివేతిరుపతి: తిరుమల శ్రీవారి నైవేద్యాల కోసం ప్రతిరోజు అవసరమయ్యే నెయ్యి దేశవాళీ ఆవుల పాల నుంచి తయారుచేయడానికి త్వరలో ‘నవనీత సేవ' పేరుతో ఓ కొత్త… Read More
Rasi Phalalu (6th Aug 2021) | రోజువారీ రాశి ఫలాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
వారఫలితాలు తేదీ 6 ఆగష్టు శుక్రవారం నుండి 12 ఆగస్టు గురువారం 2021 వరకుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment