దేశవ్యాప్తంగా కోవిడ్ -19 కేసులు విపరీతంగా పెరగడంతో హోలీతో పాటు రాబోయే పండుగలు , బహిరంగ వేడుకలు మరియు సమావేశాలు నిషేధించబడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీ, అలాగే మహారాష్ట్ర లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దీంతో ఢిల్లీ ,ముంబై నగరాల్లో హోలీ వేడుకలపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PhzfKN
Tuesday, March 23, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment