తిరుపతి లోక్సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక అధికార ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి తీరాలని టిడిపి, అత్యధిక మెజారిటీతో విజయకేతనం ఎగురవేయాలని వైసిపి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇదే సమయంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తిరుపతి లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lJ14b0
గొర్రెను కాదు పులిని గెలిపించండి: తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై అచ్చెన్నాయుడు హాట్ కామెంట్స్
Related Posts:
మన్సాన్ వివాదంపై సంచైత సంచలనం.. తండ్రి చితి ఆరకముందే.. ఆ ఇద్దరూ కలిసి చేశారంటూ..విజయనగరం జిల్లా కేంద్రంగా పనిచేసే ప్రఖ్యాత 'మహారాజా అలోక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(మన్సాన్) ట్రస్ట్'పై నెలకొన్న వివాదం మరో మలుపుతిరిగిం… Read More
మరో ఏనుగూ అలాగే బలైంది.. వెలుగులోకి మరో సంచలన ఘటన..కేరళలోని మలప్పురం జిల్లాలో ఓ ఆడ ఏనుగు మృతి వెనుక వెలుగుచూసిన అమానవీయ ఘటన దేశవ్యాప్తంగా ప్రతీ ఒక్కరినీ కలచివేసింది. ఈ ఘటన గురించి మరిచిపోకముందే.. ఇలాంట… Read More
మీటర్ రీడింగ్ పడింది.!బుర్ర తిరిగింది.!వేలల్లో బిల్లులు ఎలా కట్టాలి.?నగర వాసుల్లో కొత్త కలవరం.!హైదరాబాద్ : కరోనా వైరస్ క్లిష్ట సమయంలో ప్రజల ఆర్ధిక అవసరాలు, జీవనోపాది మీద లాక్డౌన్ ఆంక్షల ప్రభావం వల్ల మూడు నెలల పాటు కొన్ని ఆర్థిక పరమైన అంశాలకు రా… Read More
Cyclone Nisarga: మహారాష్ట్రలో బీభత్సం, ముంబై అతలాకుతలం, జారిన విమానంముంబై: అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర తుఫాను మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబైని అతలాకుతలం చేసింది. నిసర్గ తీవ్ర తుఫాను బుధవారం మధ్యాహ్నం ముంబైలోని అలీబాగ్… Read More
ఇదిగో అసలు లెక్క... కేసీఆర్ పాపులారిటీ ఇందుకే తగ్గింది..తెలంగాణ వచ్చి ఆరేళ్లయినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. లక్ష ఉద్యోగాలు,దళితులకు … Read More
0 comments:
Post a Comment