తిరుపతి లోక్సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక అధికార ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి తీరాలని టిడిపి, అత్యధిక మెజారిటీతో విజయకేతనం ఎగురవేయాలని వైసిపి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇదే సమయంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తిరుపతి లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lJ14b0
Tuesday, March 23, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment