తిరుపతి లోక్సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక అధికార ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి తీరాలని టిడిపి, అత్యధిక మెజారిటీతో విజయకేతనం ఎగురవేయాలని వైసిపి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇదే సమయంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తిరుపతి లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lJ14b0
గొర్రెను కాదు పులిని గెలిపించండి: తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై అచ్చెన్నాయుడు హాట్ కామెంట్స్
Related Posts:
ఓటర్లకు మొబైల్ తిప్పలు.. ముందస్తు ప్రచారం చేయని ఈసీహైదరాబాద్ : ఎన్నికల వేళ ఓటర్లు ఇబ్బందులపాలవుతున్నారు. పోలింగ్ కేంద్రాలకు మొబైల్ ఫోన్లు తీసుకెళుతున్న ఓటర్లను పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలింగ్ కేంద్… Read More
పోలింగ్ సిబ్బందికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనగాని బెదిరింపులుగుంటూరు: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పోలింగ్ కేంద్రంలో అక్కడి సిబ్బందిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను బెదిరించిన సంఘటన వెలుగులోకి వచ్… Read More
పోలింగ్ బూత్ లో కుర్చీలతో కొట్టుకున్నారు: టీడీపీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఘర్షణ: లాఠీఛార్జీ!గుంటూరు: జిల్లాలోని నరసరావు పేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ సందర్భంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చో… Read More
180 మంది కోసం 13,500 అడుగుల ఎత్తులో..! మంచుకొండల్లో పోలింగ్ కేంద్రాలుసిక్కిం : లోక్సభ ఎన్నికల వేళ సిక్కిం ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం 180 మంది ఓటర్ల కోసం మంచుకొండపై రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం విశేషం. అత్… Read More
ఈవీయంల పై డ్రామా.. పనిచేస్తున్నాయంటున్న వైసీపి..! లేదంటున్న టీడిపి.. అసలేం జరుగుతోందక్కడ..!?అమరావతి/హైదరాబాద్ : ఏపిలో ఎన్నికల పోలింగ్ అత్యంత ఉత్కంఠ పరిస్థితుల మద్య జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఈవీయంల యంత్రాలను ద్వంసం చేస్తుంటే మరికొన్ని చోట… Read More
0 comments:
Post a Comment