ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగుతోంది. ఏలూరు మినహా 11 కార్పోరేషన్లతో పాటు 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో అత్యధిక చోట్ల వైసీపీ ఘన విజయాలు సాధించే దిశగా పరుగులు తీస్తోంది. అయితే ఇంత హవాలోనూ విపక్ష టీడీపీ ఖాతా తెరిచింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాత్రం టీడీపీ విజయం సాధించింది. ఏపీ మున్సిపల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lfDF0P
మున్సిపాలిటీల్లో ఖాతా తెరిచిన టీడీపీ-తాడిపత్రి కైవసం-జేసీ ప్రభాకర్రెడ్డి గెలుపు
Related Posts:
ప్రాణాల మీదకు తెచ్చిన ఏకగ్రీవం..! మనస్తాపంతో అభ్యర్థి మృతి..!!కోరుట్ల / హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికలు అంటేనే గ్రామాల్లో అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకుంటారు గ్రామస్తులు. పోటీ చేసే అభ్యర్థులు కూడా అంతే పట్టుద… Read More
కేంద్రం ప్రకటించిన 10శాతం రిజర్వేషన్లపై పటీదార్లు గుజ్జర్లు ఏమంటున్నారంటే..?తమ కులానికి రిజర్వేషన్లు వర్తింపజేయాలంటూ పలు కులసంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం నిన్న ఆర్థికంగా వెనకబడిన అగ్రకులాలవారికి 10శాతం రిజర్వేషన్ … Read More
పాములు కావాలా బాబు..! అమ్మకానికి కొండచిలువహైదరాబాద్ : ఏది కావాలన్నా ఇంట్లో నుంచి ఆర్డరిస్తే చాలు.. వాయువేగంతో మన చెంతకు చేరుతున్న రోజులివి. పెరిగిన టెక్నాలజీతో అందివస్తున్న అవకాశాలెన్నో. అయితే… Read More
జగ్గారెడ్డి జబర్దస్థ్ కోరికలు..! అదిష్టానం సానుకూలంగా స్పందిస్తుందా..?హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి తన మార్క్ రాజకీయాలను చ… Read More
దగ్గరపడుతున్న పరీక్షలు.. పూర్తికాని సిలబస్.. SSC విద్యార్థులకు టెన్షన్ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు పరీక్షల భయం పట్టుకుంది. ఎగ్జామ్స్ దగ్గరపడుతున్నా.. సిలబస్ పూర్తికాకపోవడం వారిని ఆందోళనకు గురిచే… Read More
0 comments:
Post a Comment