ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ గ్రామ వాలంటీర్ల నియామకాలను మరోసారి చేపట్టేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 2355 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 మార్చి 2021. సంస్థ పేరు: ఆంధ్రప్రదేశ్ గ్రామ/వార్డు సచివాలయంపోస్టు పేరు:
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QCHr9b
AP Sachivalayam Jobs:ఏపీలో 2355 గ్రామ వాలంటీర్ పోస్టులకు అప్లయ్ చేసుకోండి.. అర్హతలు ఇవే..!
Related Posts:
ఆ క్రిమినల్ కేసు కొట్టేయండి: హైకోర్టులో రఘునందన్ రావు క్వాష్ పిటిషన్హైదరాబాద్: దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో అనూహ్య విజయం సాధించి ఎమ్మెల్యే అయిన బీజేపీ నేత రఘునందన్ రావు తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. ఉ… Read More
నర్సు కిరాతకం: సినీ ఫక్కీలో 8 మంది శిశువుల హత్య -మరో 10మందినీ -చీమకు కూడా హాని చేయదుఅది సిటీలోనే ప్రముఖ ఆస్పత్రి. ప్రసూతి వైద్యానికి, నవజాత శిశువుల విభాగానికి పెట్టింది పేరు. నిత్యం పదుల సంఖ్యలో ప్రసవాలు, రకరకాల ఇబ్బందులతో బాధపడే శిశు… Read More
షాకింగ్: ట్రంప్ ఆరోపణలు నిజమే -ఆధారాలతో విజిల్ బ్లోయర్లు -డొమినియన్ ఓటింగ్ సిస్టమ్ అక్రమాలంటూఅమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయలంటూ ఆరోపణలు చేస్తోన్న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్… Read More
మరో బాలీవుడ్ నటుడు అనుమానాస్పద మృతి...సుశాంత్ మృతి ఘటన నుంచి తేరుకోకముందే..!బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే మరో బాలీవుడ్ నటుడు అనుమానాస్పద పరిస్థితుల్లో అతని గదిలో మృతి చెందాడు. ఆసిఫ్ బస… Read More
విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసిన విశాఖ ఎమ్మెల్యేలు- పిలిపించి క్లాస్ పీకిన జగన్విశాఖలో భూములు, నాడు-నేడు పనుల వ్యవహారాల్లో నెలకొన్న విభేధాల నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న విజయస… Read More
0 comments:
Post a Comment