Sunday, March 21, 2021

కరోనా సెకండ్ వేవ్ తో భయం గుప్పిట్లో భారత్: 47వేలకు చేరువగా కొత్త కేసులు, 200కు పైగా మరణాలు

భారతదేశాన్ని కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. గత 24 గంటల్లో 46, 951 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు మరణాల సంఖ్య కూడా చాలా ఎక్కువగా నమోదైంది. 213 మంది మరణాలతో జనవరి ఎనిమిదో తేదీ నుండి ఇప్పటివరకు అత్యధిక మరణాలను గత 24 గంటల్లో నమోదు చేసింది. తాజా కరోనా పరిస్థితులను తేలికగా తీసుకోకూడదని, అప్రమత్తంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rcPJ46

Related Posts:

0 comments:

Post a Comment