న్యూఢిల్లీ: ఇదివరకు బ్యాలెట్ల పద్ధతిన ఓట్లను వినియోగించుకోవడాన్ని చూశాం. దాని తరువాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలొచ్చాయి. ఇప్పుడవి కూడా కనుమరుగు కానున్నాయి. వాటి స్థానంలో రిమోట్లు రానున్నాయి. రిమోట్ ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే సరికొత్త విధానం దేశంలో అందుబాటులోకి రానుంది. 2024 సాధారణ ఎన్నికల్లోగా రిమోట్తో ఓటు వేసే వేసే వ్యవస్థను ప్రవేశపెట్టే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c55XrJ
ఈవీఎంలు ఉండవిక: రిమోట్లతో ఓటింగ్..ఇంటర్నెట్ పోలింగ్ బూత్: 2024 లోక్సభ ఎన్నికలకు రెడీ
Related Posts:
CM VS Minister: సీఎం మీద గవర్నర్ కు ఫిర్యాదు చేసిన మంత్రి, నా దాంట్లో జోక్యం ఎందుకు ?బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు సొంతపార్టీ నేతలతో తలనొప్పులు ఎక్కువ అయ్యాయి. ఇప్పటికే రమేష్ జారకిహోళి రాసలీలల సీడీ వ్యవహారంలో సీఎం యడ… Read More
కవ్వింపులతో ట్రాప్.. నగ్నంగా వీడియో కాల్స్.. లీక్ చేస్తానని బ్లాక్మెయిల్, యువకుడి ఆత్మహత్య..ఇటీవలి కాలంలో వాట్సాప్ వీడియో కాల్స్తో యువకులను ట్రాప్ చేసి వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు చాలానే వెలుగుచూశాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ … Read More
ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం మరో క్లారిటీ- అంతా వారి చేతుల్లోనే-ఆర్టీఐకి జవాబుఏపీలో మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే మూడు రాజధానుల పిటి… Read More
ఏపీలో కరోనా పంజా ... కరోనా కట్టడికి అక్కడ నేటి నుండి వారం రోజులపాటు లాక్ డౌన్ విధింపుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి . ఏపీలో కేసులు పెరుగుతున్న తీరు ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. ఇక గుంటూరు జిల్లాలో విపరీతం… Read More
కడప స్టీల్పై లిబర్టీ హ్యాండ్సప్- జగన్ సర్కార్ యూటర్న్-కొత్త పార్ట్నర్స్ వేటఏపీలో వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్ సొంత జిల్లాలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కడప స్టీల్ ప్లాంట్కు ఆదిలోనే కష్టాలు చుట్టుముట్టాయి. ప్రభుత్వం నుంచి తక్… Read More
0 comments:
Post a Comment