న్యూఢిల్లీ: ఇదివరకు బ్యాలెట్ల పద్ధతిన ఓట్లను వినియోగించుకోవడాన్ని చూశాం. దాని తరువాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలొచ్చాయి. ఇప్పుడవి కూడా కనుమరుగు కానున్నాయి. వాటి స్థానంలో రిమోట్లు రానున్నాయి. రిమోట్ ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే సరికొత్త విధానం దేశంలో అందుబాటులోకి రానుంది. 2024 సాధారణ ఎన్నికల్లోగా రిమోట్తో ఓటు వేసే వేసే వ్యవస్థను ప్రవేశపెట్టే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c55XrJ
ఈవీఎంలు ఉండవిక: రిమోట్లతో ఓటింగ్..ఇంటర్నెట్ పోలింగ్ బూత్: 2024 లోక్సభ ఎన్నికలకు రెడీ
Related Posts:
చంద్రగిరి రీ పోలింగ్ వివాదం ? న్యాయపోరాటానికి సిద్ధమైన టీడీపీవిజయవాడ : చంద్రగిరి రీ పోలింగ్పై న్యాయపోరాటానికి టీడీపీ సిద్ధమైంది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 40 రోజుల తర్వాత రీ పోలింగ్ నిర్వహించడంపై టీడీపీ అభ్యంత… Read More
మైనర్ బాలికపై అఘాయిత్యం : హర్యానాలో ఘటనఅంబాలా : దేశంలో ఆకతాయిల ఆగడాలు శృతిమించుతున్నాయి. రోజుకోచోట .. ఎవరో ఒకరు మృగాళ్ల చేతిలో లైంగికదాడికి గురవుతూనే ఉన్నారు. కొందరు కీచకులు మైనర్లను కూడా వ… Read More
హస్తినలో బాబు బిజీ బిజీ .. శనివారం రాహుల్, మాయాతో భేటీన్యూఢిల్లీ : హస్తిన పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీగా ఉన్నారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్తో ప్రారంభమైన షెడ్యూ… Read More
తెలంగాణ రాష్ట్ర్ర అవతరణ వేడుకలు పబ్లిక్గార్డెన్స్లో..సాంప్రదాయాలకు విరుద్దంగా, ఇప్పటి ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆద్యుడు అని చెప్పవచ్చు...తెలంగాణ రాష్ట్ర్ర ఏర్పాట… Read More
అమెరికాలో రోడ్డు ప్రమాదం : ఇద్దరు భారతీయుల మృతి, మరొకరికి గాయాలువాషింగ్టన్ : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇండియానా పోలిస్లో జరిగిన యాక్సిడెంట్లో ఇద్దరు ఇండో- అమెరికన్లు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. … Read More
0 comments:
Post a Comment