Monday, March 22, 2021

భారత్-పాక్ భాయి భాయి -2ఏళ్ల తర్వాత నేడు ఫేస్ టు ఫేస్ చర్చలు -సింధు జల వివాదాల పరిష్కారం దిశగా

రెండేళ్ల కిందటి పుల్వామా ఉగ్రదాడి, అనంతర పరిణామాలతో అన్ని రకాల తెగదెంపులు చేసుకుని, పూర్తిగా దూరమైపోయిన భారత్, పాకిస్తాన్ లు తిరిగి శాంతి బాట పట్టాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) మధ్యవర్తిత్వంలో దాయాదులిద్దరూ రహస్య శాంతి ప్రణాళిక అమలుకు కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే సరిహద్దులో కాల్పుల విరమణపై రెండు దేశాల సైన్యాలు ఉమ్మడిగా ఒక ప్రకటన చేయగా,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/319mepm

Related Posts:

0 comments:

Post a Comment