రెండేళ్ల కిందటి పుల్వామా ఉగ్రదాడి, అనంతర పరిణామాలతో అన్ని రకాల తెగదెంపులు చేసుకుని, పూర్తిగా దూరమైపోయిన భారత్, పాకిస్తాన్ లు తిరిగి శాంతి బాట పట్టాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) మధ్యవర్తిత్వంలో దాయాదులిద్దరూ రహస్య శాంతి ప్రణాళిక అమలుకు కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే సరిహద్దులో కాల్పుల విరమణపై రెండు దేశాల సైన్యాలు ఉమ్మడిగా ఒక ప్రకటన చేయగా,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/319mepm
భారత్-పాక్ భాయి భాయి -2ఏళ్ల తర్వాత నేడు ఫేస్ టు ఫేస్ చర్చలు -సింధు జల వివాదాల పరిష్కారం దిశగా
Related Posts:
డిగ్రీలో హైటెక్ కాపియింగ్... వాచీలో ఫోటో కాపీతో దొరికిన విద్యార్ధి..కాపియింగ్ అనేది పబ్లిక్ పరీక్షల్లోనో లేదా, ఎదైన ఉద్యోగాల ఎట్రన్స్ల్లోనో చూస్తాం ,హైటెక్ కాపీయింగ్ అనేది చాల సంధర్భాల్లో రాష్ట్ర్ర ప్రభుత్వ అధికారులను… Read More
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సి-46 .. రక్షణ శాఖకు కీలకంగా ఈ ప్రయోగంఇస్రో ఖాతాలో మరో విజయం నమోదైంది . భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి… Read More
కౌంట్డౌన్ స్టార్ : అమరావతిలో అగ్రనేతలు : జగన్తో పాటు పీకే.. వారి పైనే స్పెషల్ ఫోకస్..!ఏపీలో టీడీపీ ప్రభుత్వమే మరో సారి కొనసాగుతుందా. వైసీపీ అధికారంలోకి వస్తుందా. పవన్ కళ్యాన్ ఆశలు నెరవేరుతాయా. ఏం జరగబోతోంది. కౌంట్డౌన్ మొదల… Read More
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ప్రియాంకా గాంధీ .. మన శ్రమకు తగ్గ ఫలితం కచ్చితంగా దక్కుతుందికేంద్రంలో మళ్లీ అధికారంలోకి బీజేపీయే రాబోతోందని, మరో మారు మోడీ సర్కార్ అని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో ఆ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మున… Read More
జాతీయ నేతల చుట్టూ తిరిగే దుస్థితి చంద్రబాబుకు వచ్చింది దాడి వీరభద్రరావు ఫైర్చంద్రబాబు టార్గెట్ గా విమర్శల వర్షం కురిపిస్తున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు టార్గెట్ గా మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశ… Read More
0 comments:
Post a Comment