Friday, March 26, 2021

విశాఖలో 15 వేల కోట్ల భూ దోపిడి: జగన్ సంగతేంటి.. ధూళిపాళ్ల నరేంద్ర

విశాఖ, అమరావతి రాజధాని పేరుతో ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. విశాఖలో రాజధాని పేరుతో భూ దోపిడి జరిగిందని ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి అధికార వైసీపీ నుంచి అదేస్థాయిలో స్పందిస్తోంది. విశాఖలో 15 వేల కోట్ల భూ దోపిడి జరిగిందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. అమరావతిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PC9kxp

0 comments:

Post a Comment