Friday, March 19, 2021

120 ఎకరాలేనట.. బుద్ద భూమిపై ఏపీ సర్కార్ ప్రకటన.. 3 వేలకు పైగా ఎకరాల్లో..?

ప్రభుత్వాలు మారితే విధానాల్లో మార్పు వస్తోంది. ప్రాజెక్టుల తీరే మారుతోంది. ఏపీలో కూడా అలాగే జరుగుతోంది. తొట్లకొండపై గల బుద్ధిస్టు కాంప్లెక్స్‌కు కేవలం 120.88 ఎకరాలు మాత్రమే ఉందని ప్రభుత్వం అంటోంది. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలనీ ప్రకటన కూడా విడుదల చేసింది. రెండు నెలల్లో అభ్యంతరాలను రెవెన్యూ శాఖ చీఫ్‌ సెక్రటరీకి చెప్పొచ్చు అని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38Xr11x

Related Posts:

0 comments:

Post a Comment