ప్రభుత్వాలు మారితే విధానాల్లో మార్పు వస్తోంది. ప్రాజెక్టుల తీరే మారుతోంది. ఏపీలో కూడా అలాగే జరుగుతోంది. తొట్లకొండపై గల బుద్ధిస్టు కాంప్లెక్స్కు కేవలం 120.88 ఎకరాలు మాత్రమే ఉందని ప్రభుత్వం అంటోంది. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలనీ ప్రకటన కూడా విడుదల చేసింది. రెండు నెలల్లో అభ్యంతరాలను రెవెన్యూ శాఖ చీఫ్ సెక్రటరీకి చెప్పొచ్చు అని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38Xr11x
120 ఎకరాలేనట.. బుద్ద భూమిపై ఏపీ సర్కార్ ప్రకటన.. 3 వేలకు పైగా ఎకరాల్లో..?
Related Posts:
మూడు నెలలు కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం లేదు.. గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రంకరోనా ప్రపంచ దేశాలనే కాదు ఇటు ఇండియాను వణికిస్తుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రజలను కాపాడటానికి లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం . బతికుంటే … Read More
కరోనా ఎఫెక్ట్ ... లాక్ డౌన్ తో ఊపిరి తీసుకుంటున్న భూమి .. తగ్గుతున్న కాలుష్యందేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా తీవ్ర ఆర్ధిక నష్టం జరుగుతుంది. కరోనా మహమ్మారి వల్ల తీవ్ర ప్రాణ నష్టం కూడా జరుగుతుంది . కానీ ప్రస్తుత పరిస్థితి వల్ల భూమి… Read More
కరోనాపై పోరులో ఏపీ సర్కార్ మరో ముందడుగు- ఇంటి వద్దకే మొబైల్ శానిటైజర్లు..ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తుండగా.. దీన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన శానిటైజర్లు, హ్యాండ్ వాష్ ల కొరత ప్రజలను వేధిస్తోంది. కానీ చూస్తూ చూస్తూ అలాగే వదిలే… Read More
భారత్ ఇంకా ఆ స్టేజ్కి చేరుకోలేదు, తప్పుడు ప్రచారం నమ్మొద్దు: కేంద్రం మరోసారి క్లారిటీన్యూఢిల్లీ: కొవిడ్-19 కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ స్టేజ్కి మనదేశం చేరుకుందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేసి… Read More
సిసలైన నాయకుడికి సెల్యూట్.. కేసీఆర్కు నటుడు సోనుసూద్ ప్రశంసలుకరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక… Read More
0 comments:
Post a Comment