ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వరుసగా సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్తో వైరి వైఖరికి స్వస్తిచెప్పిన జగన్ సర్కారు.. ప్రస్తుత పంచాయితీ ఎన్నికలకు తోడు మున్సిపల్ పోరుకూ సమ్మతించగా, ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రానికి అందిన సమాచారం ప్రకారం..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37hvBGQ
నిమ్మగడ్డ మరో సంచలనం -జగన్ సమ్మతితో ZPTC, MPTC ఎన్నికల షెడ్యూల్? -అత్యంత సంక్లిష్టం
Related Posts:
డీజీపీకి బుద్దా వెంకన్న బహిరంగ లేఖ .. ఆ ఎంపీపై చర్యలు తీసుకోండిలాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వైసీపీ నేతలపై ఇప్పటికే టీడీపీ నేతలు నిప్పుల వర్షం కురిపిస్తున్నారు. ప్రజలకో న్యాయం మీకో న్యాయమా అని ప్రశ్నిస్తున్నార… Read More
తప్పును సరిచేసుకున్నాం: భారత్లో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లేదు: ప్రపంచఆరోగ్య సంస్థన్యూఢిల్లీ: కరోనావైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. 200కు పైగా దేశాలు ఈ మహమ్మారి బారినపడ్డాయి. వేల సంఖ్యలో మరణించగా లక్షల సంఖ్యలో చికిత్స పొందుతున్నార… Read More
వ్యవసాయ రంగానికి రిలీఫ్.. అన్ని మంత్రిత్వ శాఖలు తిరిగి యాక్టివ్.. మోదీ కీలక నిర్ణయాలు?లాక్ డౌన్ పొడగింపుపై సర్వత్రా చర్చ జరుగుతున్న వేళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ప్రాధాన్యతను సంతర… Read More
ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన పనికి చైనా స్పందన.. తగ్గని రాజాసింగ్ ఏమన్నారంటేతెలంగాణా బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన పనికి చైనా స్పందించింది. కరోనా వైరస్ చైనా లో మొదట వచ్చినంత మాత్రాన అది చైనీస్ వైరస్ కాదని ఆయన పేర్కొన్నారు. … Read More
తప్పదు .. నెలాఖరు వరకూ వేచి ఉండాల్సిందే.. మందు ప్రియుల గుండెల్లో గుబులు రేపిన లాక్ డౌన్ పొడిగింపు..హైదరాబాద్ : సమయం ఆసన్నమైంది మిత్రమా.. ఇక ఉపేక్షించేది లేదు. దాదాపు మూడు వారాల నుండి కనీసం మద్యం వాసనకు కూడా నోచుకోలేని మందుబాబులు మరొక్క నాలుగు రోజుల్… Read More
0 comments:
Post a Comment